బెంగళూరు: భారతదేశంలో అతిపెద్ద వినియోగదారు ఎలక్ట్రానిక్స్ కంపెనీ సామ్సంగ్, బెంగళూరులోని మాల్ ఆఫ్ ఆసియాలో మరో కొత్త ప్రీమియం ఎక్స్పీరియన్స్ స్టోర్ను ప్రారంభించింది. విక్రయాలు, సేవల కోసం వన్-స్టాప్ షాప్గా రూపొందించబడిన ఈ...
ముంబయి: ప్రముఖ ఎలక్ట్రికల్ గూడ్స్ కంపెనీ పాలిక్యాబ్ ఇండియా, దక్షిణాది మార్కెట్ కోసం రూపొందించిన పాలిక్యాబ్మాక్సిమాం గ్రీన్ వైర్ను ప్రదర్శించేందుకు ఎక్స్ట్రా సేఫ్ పాలిక్యాబ్మాక్సిమాం కోసం తమ సరికొత్త టివిసిని విడుదల చేసినట్లు...
విశాలాంధ్ర/అమరావతి: ఏజీ అండ్ పీ ప్రథమ్ తాజాగా ఆంధ్రప్రదేశ్లో తన సీఎన్జీ ధరలను తగ్గించింది. ఏపీలో ఖనిజ వాయు ఇంధనం వాడకం పెరిగిన నేపథ్యంలో దేశంలోనే ప్రముఖ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ...
ముంబయి: భారత్లో అతిపెద్ద కమర్షియల్ వెహికల్ ఉత్పత్తిదారు టాటా మోటార్స్ తమ కమర్షియల్ వాహనాల ధరలను పెంచనున్నది. 2024 ఏప్రిల్ 1వ తేదీ నుంచి 2% మేరకు ఈ వాహన ధరలను పెంచనున్నట్లు...
ముంబయి: వేసవి సమీపిస్తున్న తరుణంలో, ఫ్లిప్కార్ట్ కంపెనీ అయిన క్లియర్ట్రిప్, అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న తమ భారీ ట్రావెల్ సేల్ ‘నేషన్ ఆన్ వెకేషన్’ రెండవ ఎడిషన్ను ప్రకటించింది. ఈ 9-రోజుల ప్రయాణ...
ముంబయి: ఓలా ఎలక్ట్రిక్ తన ఎస్1 స్కూటర్ పోర్ట్ఫోలియోపై మార్చినెలలో రూ.25,000 వరకు ధర తగ్గింపును ప్రకటించింది. ఈ ప్రకటన భారతదేశం వాహనరంగ విద్యుదీకరణ ప్రయత్నాలను వేగవంతం చేయడానికి, ఈవి స్వీకరణకు ఉన్న...
ముంబయి : గృహోపకరణాల పరిశ్రమలో గ్లోబల్ లీడర్ అయిన బీఎస్హెచ్ హాస్గరేట్ జీఎంబీహెచ్ అనుబంధ సంస్థ బీఎస్హెచ్ హోమ్ అప్లయెన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్, భారతీయ గృహాల విభిన్న నిల్వ అవసరాలను తీర్చడానికి రూపొందించబడిన...
ముంబై : మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ ‘నివేశక్ నారీ 2024’ను ప్రారంభించడం పట్ల గర్వంగా ఉంది. ఇది అంతర్జాతీయ మహిళా దినోత్సవంతో కలిసి ఆవిష్కరించబడిన ఒక చొరవ, మహిళలకు పెట్టుబడి...
విశాలాంధ్ర/తిరుపతి: ఇండియా యమహా మోటర్ (ఐవైఎం) ప్రైవేట్ లిమిటెడ్ తాజాగా తాము తమ నూతన బ్లూ స్క్వేర్ ఔట్లెట్ను ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో ప్రారంభించినట్లు వెల్లడిరచింది. ఈ నూతన అవుట్లెట్ 3,980 చదరపు అడుగుల...
ముంబయి: ప్రముఖ వినియోగదారు టెక్నాలజీ బ్రాండ్ పోకో ఇండియా, మార్కెట్లో అత్యంత సరసమైన 5జీ స్మార్ట్ఫోన్- పోకో ఎం6 5జీని విడుదల చేసేందుకు భారతీ ఎయిర్టెల్తో మరోసారి భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఎయిర్టెల్...