విశాలాంధ్ర - చాగలమర్రి : మండలంలోని ముత్యాలపాడు తాండా గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ఎంపీడీవో మహబూబ్ దౌలా,ఎంఈఓ న్యాంతుల్లా లు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేసి.పాఠశాలలోని...
విశాలాంధ్ర- పగిడ్యాల : మండల కేంద్రమైన పగి డ్యాల, బీరవోలు, గ్రామాలలో ప్రబలిన అతిసార కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అధికారులు స్పందించి వెంటనే చర్యలు చేపట్టాలని సిపిఐ మండల కార్యదర్శి...
విశాలాంధ్ర - చాగలమర్రి : మండలం లోని శెట్టివీడు గ్రామం లో కొత్త పింఛన్లు బుధవారం పంపిణీ చేసారు.గ్రామం లోని సచివాలయం వద్ద గ్రామ సర్పంచ్ లక్ష్మిదేవి,వైసిపి నాయకురాలు రాధికలు పంపీణీ చేసారు.ఈ...
విశాలాంధ్ర- నందికొట్కూరు : మాజీ ముఖ్యమంత్రి, 45 సంవత్సరాల రాజకీయ చరిత్ర గల వ్యక్తి, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి ఎలాంటి మచ్చలేని నారా చంద్రబాబు నాయుడుని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్...
అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి 27న రాష్ట్ర సదస్సు ను జయప్రదం చేయండి ఏపీ అంగన్వాడీ వర్కర్ అండ్ హెల్పర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జె .లలితమ్మకరపత్రాలు విడుదల చేసిన...
విశాలాంధ్ర -మిడుతూరు: మండల పరిధిలోని దేవనూరు గ్రామంలోని రైతు భరోసా కేంద్రం నందు బుధవారం కృషి విజ్ఞాన కేంద్రం యాగంటిపల్లి వారి ఆధ్వర్యంలో జి. ధనలక్ష్మి అధ్యక్షతన , కేంద్రీయ ప్రత్తి పరిశోధన...
విశాలాంధ్ర- నందికొట్కూరు :నందికొట్కూరు నియోజకవర్గ పరిధిలోని 49 బన్నూరు గ్రామంలో స్థానిక ప్రాథమిక పాఠశాల ఆవరణం నందు సోమవారం ఉపాధి హామీ సిబ్బంది ఆధ్వర్యంలో ఏర్పాటుచేసినటువంటి ఆజాదిక అమృత్ మహోత్సవ సందర్భంగా నా...
విశాలాంధ్ర. నందికొట్కూరు : ప్రజా సమస్యలు పరిష్కరించడానికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగనన్న సురక్ష కార్యక్రమం ప్రవేశ పెట్టడం జరిగిందని గ్రామ సర్పంచ్ జనార్దన్ గౌడ్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని...
విశాలాంధ్ర. నందికొట్కూర్ : నందికొట్కూరు పట్టణంలోని స్థానిక పటేల్ సెంటర్ నందు షేక్ అబ్దుల్ రసూల్ ఖాన్ నూతనంగా ఏర్పాటు చేసినటువంటి ఫేమస్ ఫుట్వేర్ షాప్ ను మంగళవారం నియోజకవర్గ ఎమ్మెల్యే ఆర్థర్...