Saturday, September 30, 2023
Saturday, September 30, 2023
Homeఏలూరు

ఏలూరు

తపన ఫౌండేషన్ సేవలు అభినందనీయం….

విశాలాంధ్ర-కొయ్యలగూడెం: తపన ఫౌండేషన్ సేవలు అభినందనీయం అని జడ్పిటిసి దాసరి శ్రీలక్ష్మి రాజవరం గ్రామంలో తపన ఫౌండేషన్ ద్వారా మూడు నెలల పాటు కుట్టు శిక్షణ నేర్చుకోవడానికి ఆసక్తి చూపే మహిళలకు ఉచితంగా...

రోజా భారీ మూల్యం చెల్లించుకుంటుంది…

టిడిపి కార్య నిర్వాహక కమిటీ సభ్యురాలు మేఘలాదేవి… విశాలాంధ్ర కొయ్యలగూడెం: చంద్రబాబు జోలికి రావటం సైకో జగన్ చేసిన అతి పెద్ద తప్పు అని, దీనికి సంబంధించి సంబరాలు చేసుకుంటున్న రోజా...

ప్రజాస్వామ్యం ఖూనీ….

టిడిపి ఎస్ సి సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జాలా బాలాజీ… విశాలాంధ్ర ఏలూరు: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టుతో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని టిడిపి ఎస్ సి సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు...

నిరసనలు, ధర్నాలు, బంద్ పాటిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం: ఏలూరు జిల్లా ఎస్పీ

జిల్లాలో ఎక్కడా ధర్నాలకు, నిరసనలకు, బంద్ కు అనుమతి లేదని ఏలూరు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని చెప్పారు. బస్సుల రవాణాకు...

నవరత్నాలు-ద్వైవార్షిక నగదు మంజూరు…

జిల్లాలో 5 వేల 024 మంది లబ్దిదారులకు రూ. 5.86 కోట్లు జమ… జిల్లా కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్. విశాలాంధ్ర ఏలూరు:నవరత్నాలు-ద్వైవార్షిక నగదు మంజూరు కింద అర్హులై ఉండి ఏ కారణంచేతనైనా లబ్ది అందని 5...

గ్రామాభివృద్ధికి కృషి చేయాలి

విశాలాంధ్ర - కొయ్యలగూడెం : గ్రామాల అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు గంజిమల రామారావు పేర్కొన్నారు. కొయ్యలగూడెం మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద మండల...

ప్రభుత్వ భవనాలను సెప్టెంబరు కల్లా పూర్తిచేయాలి…

కైకలూరు నియోజకవర్గ సమీక్షలో పాల్గోన్న జిల్లా ఇంఛార్జి మంత్రి పినిపే విశ్వరూప్.. విశాలాంధ్ర- ఏలూరు: పేద ప్రజలకు మంచి జరగడమే మన రాష్ట్ర ప్రభుత్వ విధానమని రాష్ట్ర రవాణా శాఖ మరియు జిల్లా ఇంచార్జి...

వసతుల లేమితో వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డ్…

విశాలాంధ్ర- కొయ్యలగూడెం : ఏజెన్సీ ముఖద్వారం అయిన కొయ్యలగూడెం పట్టణంలో ఉన్న పోలవరం వ్యవసాయ మార్కెట్ యార్డ్ వసతుల లేమి, అరకొర సౌకర్యాలతో కొట్టుమిట్టాడుతుంది.ప్రహరి గోడశిథిలావస్థకు చేరుకొని జాతీయ రహదారి వైపు ఉన్న...

బడిమానేసిన విద్యార్ధులను గుర్తించి బడిలో చేర్పించాలి…

విద్య ప్రాముఖ్యతపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలి… జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్… విశాలాంధ్ర ఏలూరు: ప్రతి వారికి విద్యను అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం విద్యా ప్రమాణాలను మెరుగుపరుస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న...

విద్యను కార్పొరేటీకరణ చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు…

విశాలాంధ్ర -ఏలూరు : కొత్త బస్టాండ్ సమీపంలోని అల్లూరు సత్యనారాయణ భవన్ లో పిడిఎస్ రాష్ట్ర జనరల్ బాడీ సమావేశం ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జరిగింది.ఈ సమావేశానికి...
spot_img

తాజా వార్తలు

- Advertisement -spot_img