బ్యాంక్ సెలవులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. ఇంతకూ భారత ప్రభుత్వం ఏం చెప్పిందో చూద్దాం. బ్యాంక్ అకౌంట్ ఉన్న వారు కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాలి. అయితే బ్యాంక్...
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టాల కింద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) జప్తు చేసిన.. రూ .15,186.64 కోట్లలో దాదాపు అంతా కూడా...
బాధితులకు మరోమార్గం లేకుండాపోయి, ఆత్మహత్యకు ప్రేరేపించిన వెంటనే ఆ పనిచేస్తే తప్ప ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని దోషిగా నిర్ధారించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఓ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిపై నమోదైన నేరారోపణలను...
జైపూర్: రాజస్తాన్ ప్రజలు కాంగ్రెస్ దుష్ట పాలనను తిరస్కరించారని… బీజేపీ సుపాలనకు ఆమోదం తెలిపారని మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే అన్నారు. రaల్రాపతన్ అసెంబ్లీ నియోజకవర్గంలో 53,193 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందిన రాజే…...
భోపాల్: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ ఆదివాసీ పార్టీ తొలి విజయం అందుకుంది. రత్లం జిల్లాలోని సైలానా స్థానంలో ఆ పార్టీకి చెందిన కమలేశ్వర్ దోడియార్ సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి హర్ష్...
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఆదివారం మిజోరాంలో ఎన్నికల ఓట్ల లెక్కింపును కేంద్ర ఎన్నికల కమిషన్ సోమవారానికి వాయిదా వేసింది. వాస్తవానికి నిర్ణయించిన డిసెంబర్ 3న తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్...
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. ఇది డిసెంబరు 2న తీవ్ర వాయుగుండంగా మారుతుందని, డిసెంబరు 3 నాటికి తుపానుగా రూపొంతరం చెందుతుందని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది. తుపానుగా...
తెలంగాణ పత్రికల్లో కర్ణాటక ప్రభుత్వం తమ సంక్షేమ పథకాల గురించి ప్రకటనలు ఇవ్వటంపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ప్రకటనలు నిలిపివేయాలంటూ ఆదేశాలిచ్చింది. ఇప్పటివరకూ ఇచ్చిన ప్రకటనలపై వివరణ కోరుతూ కర్ణాటక...
నవంబరు 13న ఉత్తరకాశీలోని నిర్మాణంలో ఉన్న సొరంగం కూలిపోయి.. 41 మంది కార్మికులు అందులో చిక్కుకున్నారు. వారిని సురక్షితంగా బయటకు తెచ్చేందుకు గత 17 రోజుల నుంచి ఎన్డీఆర్ఎఫ్, బీఆర్వో సహా పలు...