Saturday, April 27, 2024
Saturday, April 27, 2024
Homeజాతీయం

జాతీయం

రోజురోజుకు భానుడి తీవ్ర‌త..మ‌రో ఐదురోజు తీవ్ర వ‌డ‌గాడ్పులు

భానుడు భగభగ మండుతున్నాడు.రోజురోజుకు భానుడి తీవ్ర‌త ఎక్కువ‌వుతుంది. వ‌డ‌గాల్పుల‌తో జ‌నాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ఎండ‌లు దంచికొడుతుండడంతో భ‌య‌ట‌కు రావాలంటేనే జంకుతున్నారు. ఈ క్ర‌మంలో మ‌రో పిడుగులాంటి వార్త‌ను అందించింది హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం....

స్త్రీ ధనంపై భర్తకు హక్కు ఉండదు

పెళ్లి సందర్భంగా వధువుకు పుట్టింటి వారు బహుమతిగా ఇచ్చే స్త్రీ ధనంపై సుప్రీం కోర్టు కీలకమైన తీర్పును వెలువరించింది. స్త్రీ ధనంపై భర్తకు ఎలాంటి నియంత్రణ ఉండదని, అయితే కుటుంబం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు...

ఈవీఎంలు, వీవీప్యాట్లపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు (ఈవీఎంలు), ఓటరు వేరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయిల్ (వీవీప్యాట్)‌ల విషయంలో దాఖలైన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం కీలక నిర్ణయం వెలువరించింది. వీవీప్యాట్ల స్లిప్పులతో ఈవీఎంల్లో పోలైన 100...

మరోసారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి..

తప్పుదోవ పట్టించే ప్రకటనలకు సంబంధించిన కేసులో పతంజలి ఆయుర్వేద సంస్థ వ్యవస్థాపకులు బాబా రాందేవ్ సంస్థ ఎండీ ఆచార్య బాలకృష్ణ మరోసారి వార్తా పత్రికల్లో బహిరంగ క్షమాపణలు చెప్పారు. వీరు...

యాడ్ ల సైజులోనే మీ క్షమాపణ ఉందా?: బాబా రాందేవ్, అనుచరుడు బాలకృష్ణపై సుప్రీం ప్రశ్నల వర్షం

పతంజలి ఆయుర్వేద కేసులో తదుపరి విచారణ వారంపాటు వాయిదా పతంజలి ఆయుర్వేద సంస్థ ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు ఇచ్చిందంటూ దాఖలైన కేసులో సుప్రీంకోర్టు మంగళవారం కీలక వ్యాఖ్యలు చేసింది. గతంలో పతంజలి ఉత్పత్తులపై...

లోక్​సభ ఎన్నికల విధుల శిక్షణకు గైర్హాజ‌రు.. 30 మంది అధికారుల‌పై క్రిమినల్ కేసులు

లోక్​సభ ఎన్నికల విధుల శిక్షణకు గైర్హాజరైన 30 మంది అధికారులపై జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ఇటీవల 10 మందిపై కేసులు నమోదు చేయించిన కమిషనర్,...

కేజ్రీవాల్ ఇంటి భోజనంపై ఢిల్లీ కోర్టు ఆగ్రహం

తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఇంటి నుంచి పంపిన ఆహారంపై ఢిల్లీ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనకు పంపిన ఆహారంలో బంగాళదుంప, చామదుంప, మామిడిపండ్లు ఉండకూడదని తమ...

మోడీ అబద్ధాలకు ప్రజలు త్వరలోనే ముగింపు పలుకుతారు : రాహుల్ గాంధీ

కాంగ్రెస్‌పై ప్రధాని వ్యాఖ్యలు కొత్త ఎత్తుగడలో భాగమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సోమవారం మండిపడ్డారు. వాస్తవ సమస్యల నుండి దృష్టి మరల్చేందుకు ప్రధాని మోడీ కొత్త ఎత్తుగడలు ప్రయోగిస్తున్నారని...

14 ఏళ్ల రేప్ బాధితురాలి అబార్షన్ కు సుప్రీంకోర్టు అనుమతి

అత్యాచారానికి గురి కావడంతో గర్భం దాల్చిన ఓ 14 ఏళ్ల బాలిక అబార్షన్ చేసుకునేందుకు ఇవాళ సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తన కుమార్తెకు అబార్షన్ చేయించేందుకు బాంబే హైకోర్టు పర్మిషన్ ఇవ్వకపోవడంతో...

కేజ్రీవాల్‌ను జైల్లో చంపేందుకు కుట్ర: ఆప్ ఆరోపణ

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో జైల్లో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను జైల్లో చంపేందుకు కుట్ర జరుగుతోందని ఆప్ ఆరోపించింది. కేజ్రీవాల్ టైప్2 డయాబెటీస్ రోగి అని, ఎన్నిసార్లు అభ్యర్థించినా ఇన్సులిన్ ఇవ్వడంలేదని...
spot_img

తాజా వార్తలు

- Advertisement -spot_img