Tuesday, March 19, 2024
Tuesday, March 19, 2024
Homeజాతీయం

జాతీయం

ఎన్నికల బాండ్ల కేసులో ఎస్‌బిఐని నిలదీసిన సుప్రీంకోర్టు

ఎలక్టోరల్‌ బాండ్స్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఎందుకు సమర్పించలేదని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బిఐ)ను సుప్రీంకోర్టు నిలదీసింది. ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలకు అందజేసిన విరాళాలపై ఎస్‌బిఐ అందించిన అసంపూర్ణ...

ఈడీ విచారణకు కేజ్రీవాల్ డుమ్మా

ఢిల్లీ జల్‌బోర్డులో అక్రమాలకు సంబంధించి నమోదైన మనీలాండరింగ్ కేసులో ఈడీ విచారణకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోమారు డుమ్మాకొట్టారు. ఈ కేసులో సోమవారం తమ ఎదుట హాజరై స్టేట్‌మెంట్ ఇవ్వాలంటూ...

ఏపీ, తెలంగాణలో మే 13న పోలింగ్.. జూన్ 4న కౌంటింగ్

దేశంలో ఎన్నికల సంబరానికి తెరలేచింది. దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేస్తోంది. ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో కేంద్ర ఎన్నికల సంఘం శనివారం...

కేజ్రీవాల్ కు ఊరట.. బెయిల్ మంజూరు చేసిన కోర్టు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు గొప్ప ఊరటను కల్పించింది. ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఈడీ ఇప్పటి వరకు...

రేపే సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌.. లోక్‌సభతో పాటూ ఐదు రాష్ట్రాలకు పోలింగ్

కేంద్ర ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముహూర్తం ఫిక్స్ చేసింది. శనివారం (మార్చి 16)న ఎన్నికల నగారా మోగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం మీడియా మావేశం...

ఓటీటీలు, వెబ్ సైట్లపై కేంద్రం కొరడా.. 18 ప్లాట్ ఫామ్ లు తొలగింపు

అసభ్యకరమైన, అశ్లీల కంటెంట్ ను ప్రసారం చేస్తున్న ఆన్ లైన్ వేదికలపై కేంద్రం కొరడా ఝుళిపించింది. ఆయా ఓటీటీలకు, వెబ్ సైట్లకు పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినా అవి ప్రసారం చేసే కంటెంట్...

జమిలీ ఎన్నికలపై అధ్యయనం పూర్తి.. రాష్ట్రపతికి కోవింద్ కమిటీ నివేదిక

ఒకే దేశం..ఒకే ఎన్నిక అంశంపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ తన నివేదికను గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించింది. లోక్ సభ, శాసనసభ, స్థానిక సంస్థల ఎన్నికలను...

ప్రజలు సీఏఏను ఉపసంహరించుకోవాలని కోరుకుంటున్నారు: కేజ్రీవాల్

వివాద‌స్ప‌ద పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టం (సీఏఏ) -2019పై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నోటిఫికేష‌న్ జారీ చేయ‌డం ప‌ట్ల‌ ఢిల్లీ ముఖ్య‌మంత్రి అరవింద్ కేజ్రీవాల్ బుధ‌వారం ఘాటుగా స్పందించారు. ఆయ‌న మాట్లాడుతూ.. ఁబంగ్లాదేశ్‌, పాకిస్థాన్,...

కేవైసీ రూల్స్‌లో మార్పులు.. ఇక అన్నింటికీ ఒకే కేవైసీ!.. కేంద్రం కీలక నిర్ణయం..

బ్యాంక్ అకౌంట్ తెరిచేందుకు, మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు, జీవిత బీమా పాలసీ కొనుగోలు చేసేందుకు తప్పనిసరిగా నో యువర్ కస్టమర్ (కేవైసీ) వివరాలు ఇవ్వాల్సిందే. కేవలం ఒకసారి వివరాలు సబ్మిటే చేస్తే సరిపోదు.....

సిఎఎ అమలు ఆమోదయోగ్యం కాదు : విజయ్

వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)ని కేంద్రం అమలు చేయడానికి పూనుకోవడంపై తమిళ స్టార్‌ హీరో, తమిళగ వెట్రి కజగం పార్టీ అధినేత విజయ్ తీవ్రంగా తప్పుపట్టారు. ఈ మేరకు ఆ పార్టీ...
spot_img

తాజా వార్తలు

- Advertisement -spot_img