ఎలక్టోరల్ బాండ్స్కు సంబంధించిన పూర్తి వివరాలను ఎందుకు సమర్పించలేదని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ)ను సుప్రీంకోర్టు నిలదీసింది. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలకు అందజేసిన విరాళాలపై ఎస్బిఐ అందించిన అసంపూర్ణ...
ఢిల్లీ జల్బోర్డులో అక్రమాలకు సంబంధించి నమోదైన మనీలాండరింగ్ కేసులో ఈడీ విచారణకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోమారు డుమ్మాకొట్టారు. ఈ కేసులో సోమవారం తమ ఎదుట హాజరై స్టేట్మెంట్ ఇవ్వాలంటూ...
దేశంలో ఎన్నికల సంబరానికి తెరలేచింది. దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తోంది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో కేంద్ర ఎన్నికల సంఘం శనివారం...
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు గొప్ప ఊరటను కల్పించింది. ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఈడీ ఇప్పటి వరకు...
కేంద్ర ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముహూర్తం ఫిక్స్ చేసింది. శనివారం (మార్చి 16)న ఎన్నికల నగారా మోగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం మీడియా మావేశం...
అసభ్యకరమైన, అశ్లీల కంటెంట్ ను ప్రసారం చేస్తున్న ఆన్ లైన్ వేదికలపై కేంద్రం కొరడా ఝుళిపించింది. ఆయా ఓటీటీలకు, వెబ్ సైట్లకు పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినా అవి ప్రసారం చేసే కంటెంట్...
ఒకే దేశం..ఒకే ఎన్నిక అంశంపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ తన నివేదికను గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించింది. లోక్ సభ, శాసనసభ, స్థానిక సంస్థల ఎన్నికలను...
బ్యాంక్ అకౌంట్ తెరిచేందుకు, మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు, జీవిత బీమా పాలసీ కొనుగోలు చేసేందుకు తప్పనిసరిగా నో యువర్ కస్టమర్ (కేవైసీ) వివరాలు ఇవ్వాల్సిందే. కేవలం ఒకసారి వివరాలు సబ్మిటే చేస్తే సరిపోదు.....
వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)ని కేంద్రం అమలు చేయడానికి పూనుకోవడంపై తమిళ స్టార్ హీరో, తమిళగ వెట్రి కజగం పార్టీ అధినేత విజయ్ తీవ్రంగా తప్పుపట్టారు. ఈ మేరకు ఆ పార్టీ...