Saturday, April 20, 2024
Saturday, April 20, 2024
Homeవిశాఖపట్నం

విశాఖపట్నం

మతాలు మారేవారికి పార్టీలో ప్రాధాన్య ఇస్తున్న కాంగ్రెస్ నాయకులు

కాంగ్రెస్ టికెట్ విషయంలో సీనియర్ల జలక్ ఇచ్చిన అధిష్టానం.భీమిలి టిక్కెట్ బయటి వారికి కేటాయించడం పై ఆగ్రహం విశాలాంధ్ర -పద్మనాభం : అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుందో తెలియడం లేదని,...

ఎన్డీఏ కూటమితోనే పార్టీలో మా ప్రయాణం

జనసేన ప్రధాన కార్యదర్శి కోరుకొండ మూర్తి విశాలాంధ్ర- అనందపురం : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయం మేరకు భీమిలి జనసేన పార్టీ ఇంచార్జ్ డాక్టర్ సందీప్ పంచకర్ల ఆదేశాలతో ఎన్డీఏ కూటమి తోనే...

భీమిలి అభివృద్ధి కి మలుపు అంటూ ఇంటింట ప్రచారం లో జగన్

విశాఖ జిల్లా, విశాలాంధ్ర ఆనందపురం భీమీలి నియోజకవర్గం వైసిపి పార్టీ అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆదేశాలుతో ఎన్నికలు ప్రచారం లో పాల్గొని తర్లువాడ లో యంపి అభ్యర్థి బొత్సా ఝాన్సీ గారి వెంట నడిచిన...

ఆపన్నుల ఆకలి తీరుస్తున్న కిల్లాడి అప్పలరాజు

మూడేళ్లుగా పేదలకు సేవలందిస్తున్న బీసీ నేత.విశాలాంధ్ర - పెందుర్తి: మానవత్వం పరిమళించే మంచి మనిషి అన్న సినీ కవి భావనకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తారు జీవీఎంసీ 97వ వార్డుకు చెందిన కిల్లాడి అప్పలరాజు....

వేములవలస ప్రజలు లో స్థానిక నాయకులు మీద తీవ్ర అసంతృప్తి

విశాలాంధ్ర- ఆనందపురం : స్థానిక వేములవలస లో గత కొన్ని రోజులుగా మొదటి ఇళ్ల స్థలాల లిస్టులో అక్రమంగా 98 మందికి అనర్హులుకి అర్హత కల్పించి స్థానికులకు నిజమైన అర్హులకు అన్యాయం...

గోట్టిపల్లిలో జగనన్న సురక్ష

విశాఖ జిల్లా విశాలాంధ్ర ఆనందపురం రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పేదలందరికీ వైద్యం అందుబాటులో ఉండాలని ధ్యేయం తో తలపెట్టిన జగనన్న సురక్ష- 2 శుక్రవారం గొట్టిపల్లి గ్రామపంచాయతీలో జరిగింది. సుమారుగా 324...

బీపీ కల్లాలు రోడ్డు పనులు ప్రారంభం

విశాలాంధ్ర -ఆనందపురం : ఆనందపురం మండలం బంటుపల్లి వారి గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న సుమారు 800 మీటర్లు రోడ్డుకు బుధవారం శంకుస్థాపన చేశారు. కాలనీ నుండి చoదకవారికల్లాల వరకు ఈ రోడ్డుకు...

మహిళా మార్ట్ లో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు

విశాలాంధ్ర ఆనందపురం : ఆనందపురం మండలంలో ఏర్పాటుచేసిన మహిళా మార్టు లో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను అందుబాటులో ఉంచారుప్రకృతి వ్యవసాయం విభాగం,స్వయం సహాయక సంఘాలు సహకారంతో ప్రకృతి వ్యవసాయం ఉత్పత్తులు తో వీక్లీ...

సోషల్ మీడియాలో ట్రేడింగ్ లో ఉన్న ఘని కమ్మ- 2

కోటి దాటుతున్న వీక్షకులు.విశాఖపట్నం : రాజస్థాన్ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక స్థానం ఉంది. వారి వస్త్రధారణ ,కుటుంబ వ్యవస్థ, పెళ్లిళ్లు పండగలు అత్యంత వైభవంగా జరుపుకుంటారు.ఇక్కడి పరిస్థితులు, పోకడలకుఅద్దం పడుతూ, ఆ...

అక్రమ గంజాయి పట్టివేత

రూ. లక్షా 60 వేల విలువ చేసే 80 కేజీల సరకు, 6 మొబైల్ ఫోన్లు స్వాధీనం నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విశాలాంధ్ర ,ఆనందపురం : ఎస్కార్ట్ రూపంలో రెండు కార్లపై అక్రమంగా...
spot_img

తాజా వార్తలు

- Advertisement -spot_img