Tuesday, March 19, 2024
Tuesday, March 19, 2024
Homeవిశాఖపట్నం

విశాఖపట్నం

వేములవలస ప్రజలు లో స్థానిక నాయకులు మీద తీవ్ర అసంతృప్తి

విశాలాంధ్ర- ఆనందపురం : స్థానిక వేములవలస లో గత కొన్ని రోజులుగా మొదటి ఇళ్ల స్థలాల లిస్టులో అక్రమంగా 98 మందికి అనర్హులుకి అర్హత కల్పించి స్థానికులకు నిజమైన అర్హులకు అన్యాయం...

గోట్టిపల్లిలో జగనన్న సురక్ష

విశాఖ జిల్లా విశాలాంధ్ర ఆనందపురం రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పేదలందరికీ వైద్యం అందుబాటులో ఉండాలని ధ్యేయం తో తలపెట్టిన జగనన్న సురక్ష- 2 శుక్రవారం గొట్టిపల్లి గ్రామపంచాయతీలో జరిగింది. సుమారుగా 324...

బీపీ కల్లాలు రోడ్డు పనులు ప్రారంభం

విశాలాంధ్ర -ఆనందపురం : ఆనందపురం మండలం బంటుపల్లి వారి గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న సుమారు 800 మీటర్లు రోడ్డుకు బుధవారం శంకుస్థాపన చేశారు. కాలనీ నుండి చoదకవారికల్లాల వరకు ఈ రోడ్డుకు...

మహిళా మార్ట్ లో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు

విశాలాంధ్ర ఆనందపురం : ఆనందపురం మండలంలో ఏర్పాటుచేసిన మహిళా మార్టు లో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను అందుబాటులో ఉంచారుప్రకృతి వ్యవసాయం విభాగం,స్వయం సహాయక సంఘాలు సహకారంతో ప్రకృతి వ్యవసాయం ఉత్పత్తులు తో వీక్లీ...

సోషల్ మీడియాలో ట్రేడింగ్ లో ఉన్న ఘని కమ్మ- 2

కోటి దాటుతున్న వీక్షకులు.విశాఖపట్నం : రాజస్థాన్ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక స్థానం ఉంది. వారి వస్త్రధారణ ,కుటుంబ వ్యవస్థ, పెళ్లిళ్లు పండగలు అత్యంత వైభవంగా జరుపుకుంటారు.ఇక్కడి పరిస్థితులు, పోకడలకుఅద్దం పడుతూ, ఆ...

అక్రమ గంజాయి పట్టివేత

రూ. లక్షా 60 వేల విలువ చేసే 80 కేజీల సరకు, 6 మొబైల్ ఫోన్లు స్వాధీనం నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విశాలాంధ్ర ,ఆనందపురం : ఎస్కార్ట్ రూపంలో రెండు కార్లపై అక్రమంగా...

రఘు ఇంజనీరింగ్ కళాశాలలో ప్రి కాన్ఫరెన్స్‌ వర్క్‌ షాప్‌

విశాలాంధ్ర- విశాఖపట్నం: రఘు కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించే అంతర్జాతీయ సదస్సులో భాగంగా ప్రి కాన్ఫరెన్స్‌ వర్క్‌షాప్‌ను నిర్వహించారు. అడ్వాన్స్‌డ్‌ యాంటినాస్‌ ఫర్‌ స్పేస్, వెహికులర్‌ అండ్‌ గ్రౌండ్‌ అప్లికేషన్స్‌ అంశంపై ఈ వర్క్‌షాప్‌ని...

29 నుంచి రఘు కాలేజీలో వైర్‌లెస్, యాంటినా, మైక్రోవేవ్‌లపై అంతర్జాతీయ సదస్సు

– వామ్స్‌ 2024 సదస్సులో భాగస్వాములవుతున్న అమెరికా సాంకేతిక నిపుణులు–యువతను పరిశోధన రంగంలో ఆసక్తి కలిగించే విధంగా సదస్సు నిర్వహణవిశాలాంధ్ర -విశాఖ సిటీ (విశాఖ జిల్లా): జిల్లాలోని రఘు విద్యా సంస్థల ఆధ్వర్యంలో...

రెండవ రోజు ప్రత్యేక సేవా కార్యక్రమం

విశాలాంధ్ర -అనందపురం : నడింపల్లి సత్యనారాయణ రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల ఎన్ ఎస్ ఎస్ యూనిట్ ఆద్వర్యంలో ఆనందపురం మండలం లో గల కణమాo గ్రామం లో ప్రత్యేక...

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యంసీనియర్ నాయకులు

తాడి మనోహర్ విశాలాంధ్ర -అనందపురం : రాష్ట్రంలో దుర్మార్గమైన పరిపాలన సాగుతుందని ఏ దేప్రాంతం కూడా అభివృద్ధి చెందలేదని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి సాధ్యపడుతుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, జీవీఎంసీ...
spot_img

తాజా వార్తలు

- Advertisement -spot_img