రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్
విశాలాంధ్ర_పార్వతీపురం: ప్రజాపంపిణీ వ్యవస్థలో పిర్యాదులుంటే టోల్ ఫ్రీ నంబరు155236 కు ఫోన్ చేయాలని రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ సిహెచ్. విజయప్రతాప్ రెడ్డి తెలిపారు.బుధవారంనాడు అయన పార్వతీపురం మన్యం...
పిలుపునిచ్చిన జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్
విశాలాంధ్ర - శ్రీకాకుళం: జిల్లాలో రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చిన దాతల స్ఫూర్తితో యువత ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు....
ర్యాలీగా కదలిన విద్యార్థులుస్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తిని చాటిన వైనం
విశాలాంధ్ర - శ్రీకాకుళం : ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా నగరంలో ఇవాళ పలు విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు భారీ ర్యాలీ...
విశాలాంధ్ర,పార్వతీపురం: సీతానగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోగల జోగంపేటలోని డా. బి.అర్.అంబేద్కర్ గురుకులం,కెజిబివి,ప్రతిభాపాటశాలల వసతి గృహాలను పార్వతీపురం మన్యం జిల్లా ఇంఛార్జి ఇమ్మ్యునైజేషన్ అధికారి, ప్రోగ్రాం అధికారి డాక్టర్ టి.జగన్మోహన్ మంగళ వారం...
విశాలాంధ్ర,పార్వతీపురం: గిరిజన ఉత్పాదకాల మార్కెటింగ్ కు సహకారం అందిస్తామని విజయనగరం జిల్లాపరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. మంగళ వారం పార్వతీపురం మన్యం జిల్లాలో మొదటి ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు సీతంపేటలోను...
విశాలాంధ్ర, పార్వతీపురం: వైద్య ఆరోగ్య శాఖలో గ్రామస్థాయి నుండి రాష్ట్రస్థాయిలో సేవలు అందించడంలో ముందుండి అందరిలో గుర్తుకు ఉండే ఏ ఎన్ ఎం లను నేడు రేషనలైజేషన్ పేరిట సచివాలయాల్లో ఖాళీగా ఉన్నచోట...
జగన్ పాదయాత్ర వెనుక ఉద్దేశమదే!విశాలాంధ్ర/విశాఖపట్నం: రాష్ట్రంలో భూములు, ఖనిజాలు ఎక్కడున్నాయో చూసేందుకే జగన్ మోహన్రెడ్డి పాదయాద్ర చేశారని టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు ఆరోపించారు. విశాఖ జిల్లా తాళ్లవలసలో నిర్వహించిన సభలో చంద్రబాబు...