విశాలాంధ్ర-కవిటి:మండలంలోని బెజ్జిపుట్టుగ గ్రామంలో వెలసివున్న శ్రీదేవి,భూదేవి సమేత శ్రీ చక్ర పెరుమాళ్ళ స్వామి వారికి కవిటి గ్రామం కు చెందిన బెందాలం జగన్ మిత్ర,వల్లి శ్రీ కుటుంబ సభ్యులు ఆర్థిక సహకారంతో గరుడ...
విశాలాంధ్ర - శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా నుంచి జై భారత్ నేషనల్ పార్టీలో పలు సంఘాల ప్రతినిధులు చేరారు. ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు వి వి లక్ష్మి నారాయణ వారిని పార్టీలోకి...
మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవికి సీటివ్వకుంటే ఊరుకునేది లేదంటూ తిరుగుబాటు
లక్ష్మీదేవికి సీటిస్తేనే ఎంపీకి సహకరిస్తాం
ఎన్ని ఇబ్బందులు పెట్టినా… భరిస్తూ వచ్చాం
ఇకనైనా కార్యకర్తల ఆవేదన అర్ధం చేసుకోవాలి
కంటతడి పెట్టుకున్న మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి
విశాలాంధ్ర...
ఎమ్మెల్యే బెందాళం అశోక్
విశాలాంధ్ర-కవిటి:మారుమూల గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని ఇచ్చాపురం నియోజకవర్గం శాసన సభ్యులు డాక్టర్ బెందాళం అశోక్ అభిప్రాయం వ్యక్తం చేశారు.ఈ మేరకు గురువారం మండలంలోని రాజపురం,చిన్న సహలాలపుట్టుగ...
ఇచ్చాపురం నియోజకవర్గ వైయస్సార్సిపి ఇన్చార్జ్, జెడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ
విశాలాంధ్ర-కవిటి:అక్కచెల్లమ్మలకు ముఖ్యమంత్రి వైఎస్ జగ మ్మోహన్రెడ్డి ఆర్థిక భరోసాను ఇచ్చారని జెడ్పీ చైర్పర్సన్, ఇచ్ఛాపురం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి పిరియా విజయ అన్నారు.ఈ...
. మోడీ ఓటమి తోనే దేశానికి భవిష్యత్తు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎన్ నాగభూషణం
విశాలాంధ్ర : భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాజాం నియోజకవర్గ కార్యవర్గ సమావేశం స్థానిక సిపిఐ ఆఫీసులో...
ఆలయానికి నిత్యం ఆధ్యాత్మిక శోభ
శతాబ్దాల చరిత్ర ఆలయ సొంతం.
నేటి నుండి వైభవపేతంగా స్వామి వారి డోలోత్సవాలు ప్రారంభం
విశాలాంధ్ర-కవిటి:ఉద్దానప్రాంత భక్తులు ఆరాధ్యదైవంగా కొలుస్తున్న బెజ్జిపుట్టుగ గ్రామం లో వెలసివున్న శ్రీదేవి భూదేవి సమేత...
యూనియన్ బ్యాంక్ రీజనల్ హెడ్ ఎంవీ తిలక్విశాలాంధ్ర - శ్రీకాకుళం టౌన్: మహిళా సాధికారత ద్వారా ప్రతీ కుటుంబం, దేశ అభివృద్ది జరుగుతుందని యూనియన్ బ్యాంక్ రీజనల్ హెడ్ ఎంవీ తిలక్ అన్నారు....
ఎమ్మెల్యే అశోక్ సతీమణి నీలోత్పల
విశాలాంధ్ర-కవిటి: రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే అశోక్ ఎంపీ రామ్మోహన్ నాయుడు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే బెందాళం అశోక్ సతీమణి నీలోత్పల అన్నారు.ఈ మేరకు శుక్రవారం మండలంలోని బాబు...
విద్యా భారతి అఖిల భారతీయ కార్యకరినీ సభ్యులు కాశీపతి
విశాలాంధ్ర-కవిటి:విద్యార్థులు బాల్య దశ నుండే దేశభక్తిని అలవరుచుకోవాలి విద్యా భారతి అఖిల భారతీయ కార్యకరినీ సభ్యులు జె యం కాశీపతి అన్నారు.ఈ మేరకు గురువారం...