Tuesday, March 19, 2024
Tuesday, March 19, 2024
Homeకృష్ణ

కృష్ణ

అక్రమ ఇసుక రవాణా ను అడ్డుకున్న టిడిపి నాయకులు

విశాలాంధ్ర - నందిగామ రూరల్ న్యూస్ : అక్రమ ఇసుక రవాణా చేస్తున్న అక్రమార్కులను అదుపు చేయలేని పరిస్థితిలో నందిగామ సంబంధిత శాఖల అధికారులు ఉన్నారని మండల తెలుగుదేశం పార్టీ నాయకులు వీరంకి...

ఏపీ చేనేతకార్మిక సంఘంచేనేత కార్మికుల నూతన పెన్షన్లకు రాష్ట్ర ప్రభుత్వ నూతన నిబంధనలను వెంటనే రద్దు చేయాలి

ఏపీ చేనేతకార్మిక సంఘంవిశాలాంధ్ర - గూడూరు: అర్హులైన చేనేత కార్మికులకు పింఛన్లను మంజూరు చేయాలని ఏపీ చేనేత కార్మిక రాష్ట్ర సహాయ కార్యదర్శి యక్కల. పితాంబరధరరావు కృష్ణాజిల్లా ప్రధాన కార్యదర్శి బి బాల...

రాష్ట్రీయ బ్రాహ్మణ కోర్ కమిటీ జిల్లా జనరల్ సెక్రటరీగా ప్రకాష్ నందిరాజు నియామకం..

విశాలాంధ్ర- నందిగామ రూరల్ న్యూస్:-రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన వ్యవస్థాపక అధ్యక్షులు, బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్,టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు వేమూరి ఆనంద్ సూర్య ఆదేశాల మేరకు ఆర్ బి ఎస్ డీ ఎ...

నాఫ్కాబ్ డైరెక్టర్ గా విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ చలసాని రాఘవేంద్రరావు ఎన్నిక

విశాలాంధ్ర - విజయవాడ : అర్బన్ బ్యాంకులు మరియు క్రెడిట్ సొసైటీల జాతీయ సమాఖ్య (నాఫ్కాబ్-నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్స్ అండ్ క్రెడిట్ సొసైటీస్) డైరెక్టర్ గా ది విశాఖపట్నం...

వత్సవాయి మండలంలో అక్రమంగా క్యాట్ ఫిష్ ల పెంపకం

దాణాగా కోళ్ల వ్యర్థాలు భారీగా వత్సవాయి -అల్లూరుపాడు వ్యర్థాల తరలింపుమండలంలో కాసుల వర్షం కురిపిస్తున్న క్యాట్ ఫిష్(విశాలాంధ్ర) వత్సవాయి : క్యాట్ ఫిష్ ల పెంపకంపై నిషేధం ఉంది. కానీ వత్సవాయి...

విద్యుత్ చార్జీల పెరుగుదలకు భారీ మూల్యం తప్పదు – దోనేపూడి శంక ర్

రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్న ఘనత జగన్ కే దక్కింది ప్రజా రక్తాన్ని రుచి మరిగిన రాష్ట్ర ప్రభుత్వం విశాలాంద్ర - జగ్గయ్యపేట : వైఎస్ రాజశేఖర్ రెడ్డి విద్యుత్ సంస్కరణలను...

తన్నీరు పై అసత్య ఆరోపణలు చేస్తే ఖబడ్దార్ – షేక్ రన్ హుస్సేన్

విశాలాంధ్ర- వత్సవాయి: నానాటికి జనాల్లో పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేకే స్నేహశీలి విద్యా సంస్థల అధినేత ,మృదుస్వభావి అయిన కేడిసిసి చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు పై అసత్య ఆరోపణలు చేయడం సబబు కాదని...

అత్తను చంపిన అల్లుడు

. భార్యను కాపురానికి పంపడం లేదని కక్ష... వెంటాడి కత్తితో దాడి…తప్పించుకున్న మామ విశాలాంధ్ర - విజయవాడ క్రైం : భార్యను కాపురానికి పంపడం లేదని కక్షతో అత్తను అతీ కిరతకంగా నడిరోడ్డు పై...

ప్రభుత్వ ఆసుపత్రి భవన సముదాయం ప్రారంభం

ప్రారంభించిన మంత్రి విడుదల రజనీ , శాసనసభ్యులు కృష్ణప్రసాదు మైలవరంలో రూ.3కోట్లతో సామాజిక ఆరోగ్య కేంద్రం ఆధునికీకరణ విశాలాంధ్ర - మైలవరం : మైలవరంలో మూడు కోట్ల రూపాయల వ్యయంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆధునికరించి నిర్మించిన...

జగ్గయ్యపేట తెదేపాలో రాజకీయరగడ

విశాలాంధ్ర- వత్సవాయి: ఇటీవల జరుగుతున్న రాజకీయ సమకాలిక మార్పుల్లో భాగంగా జగ్గయ్యపేట తెదేపాలో వర్గ పోరు మొదలైంది…… వైకాపా ప్రభుత్వం గెలుపును హస్తగతం చేసుకున్న తర్వాత తెలుగుదేశం పార్టీ వర్గీయులలో గ్రామస్థాయిలోని నాయకులు...
spot_img

తాజా వార్తలు

- Advertisement -spot_img