Saturday, September 23, 2023
Saturday, September 23, 2023
Homeకృష్ణ

కృష్ణ

వత్సవాయి మండలంలో అక్రమంగా క్యాట్ ఫిష్ ల పెంపకం

దాణాగా కోళ్ల వ్యర్థాలు భారీగా వత్సవాయి -అల్లూరుపాడు వ్యర్థాల తరలింపుమండలంలో కాసుల వర్షం కురిపిస్తున్న క్యాట్ ఫిష్(విశాలాంధ్ర) వత్సవాయి : క్యాట్ ఫిష్ ల పెంపకంపై నిషేధం ఉంది. కానీ వత్సవాయి...

విద్యుత్ చార్జీల పెరుగుదలకు భారీ మూల్యం తప్పదు – దోనేపూడి శంక ర్

రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్న ఘనత జగన్ కే దక్కింది ప్రజా రక్తాన్ని రుచి మరిగిన రాష్ట్ర ప్రభుత్వం విశాలాంద్ర - జగ్గయ్యపేట : వైఎస్ రాజశేఖర్ రెడ్డి విద్యుత్ సంస్కరణలను...

తన్నీరు పై అసత్య ఆరోపణలు చేస్తే ఖబడ్దార్ – షేక్ రన్ హుస్సేన్

విశాలాంధ్ర- వత్సవాయి: నానాటికి జనాల్లో పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేకే స్నేహశీలి విద్యా సంస్థల అధినేత ,మృదుస్వభావి అయిన కేడిసిసి చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు పై అసత్య ఆరోపణలు చేయడం సబబు కాదని...

అత్తను చంపిన అల్లుడు

. భార్యను కాపురానికి పంపడం లేదని కక్ష... వెంటాడి కత్తితో దాడి…తప్పించుకున్న మామ విశాలాంధ్ర - విజయవాడ క్రైం : భార్యను కాపురానికి పంపడం లేదని కక్షతో అత్తను అతీ కిరతకంగా నడిరోడ్డు పై...

ప్రభుత్వ ఆసుపత్రి భవన సముదాయం ప్రారంభం

ప్రారంభించిన మంత్రి విడుదల రజనీ , శాసనసభ్యులు కృష్ణప్రసాదు మైలవరంలో రూ.3కోట్లతో సామాజిక ఆరోగ్య కేంద్రం ఆధునికీకరణ విశాలాంధ్ర - మైలవరం : మైలవరంలో మూడు కోట్ల రూపాయల వ్యయంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆధునికరించి నిర్మించిన...

జగ్గయ్యపేట తెదేపాలో రాజకీయరగడ

విశాలాంధ్ర- వత్సవాయి: ఇటీవల జరుగుతున్న రాజకీయ సమకాలిక మార్పుల్లో భాగంగా జగ్గయ్యపేట తెదేపాలో వర్గ పోరు మొదలైంది…… వైకాపా ప్రభుత్వం గెలుపును హస్తగతం చేసుకున్న తర్వాత తెలుగుదేశం పార్టీ వర్గీయులలో గ్రామస్థాయిలోని నాయకులు...

రామచంద్రపురం, ఇందుగుపల్లి గ్రామాలలో చెరువు మట్టి అక్రమ రవాణా

వత్సవాయి: మండలంలోని రామచంద్రపురం మరియు ఇందుగుపల్లి గ్రామాలలో నిత్యం మట్టి అక్రమ రవాణా జరుగుతున్నా సంబంధిత అధికారులు, సచివాలయాల సిబ్బంది పట్టించుకునే దాఖలాలు ఎక్కడా కనిపించడం లేదు… రాత్రి పగలని తేడా...

జ్వరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి – భయపడాల్సిన అవసరం లేదు

జిల్లా వైద్యాధికారిని:-సుహాసిని విశాలాంధ్ర - మైలవరం: జ్వరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, భయపడాల్సిన అవసరం లేదని జిల్లా వైద్యాధికారిని సుహాసిని అన్నారు, గురువారం మండలంలోని పోరాటనగర్ లో జ్వరాల కారణంగా ఏర్పాటు చేసిన వైద్య...

జగనన్నకు చెపుదాం

విశాలాంధ్ర - మైలవరం: గ్రామపంచాయతీల పాలనలో ఈ-పంచాయతీ ఆపరేటర్ల 2005 లో మరియు కేంద్రం 2015లో తెచ్చిన ఈ-పంచాయతీ వ్యవస్థతో పంచాయతీలలో జరిగే ప్రతి పనిని ఆన్లైన్ చేసేందుకు కొన్ని పంచాయతీలను క్లస్టర్‌గా...

నందిగామ సీఐగా హనీష్ బాబు

విశాలాంధ్ర - విజయవాడ క్రైం : నందిగామ సీఐగా జేఆర్ కే హనీష్ బాబు నియమితులయ్యారు. ప్రస్తుతం నందిగామ సీఐగా ఉన్న కె. సతీష్ ను వీఆర్ ( సీఎస్బీ) కి పంపారు....
spot_img

తాజా వార్తలు

- Advertisement -spot_img