భారత్ జోడో యాత్రతో రాహుల్ గాంధీలో బిడియం, అనాసక్తత మాయమైపోయినాయి. ఇటీవల ప్రతిపక్ష నాయకుడైన తరవాత, ముఖ్యంగా ప్రతిపక్షాల బలం పదేళ్ల తరవాత గణనీయంగా పెరిగిన నేపథ్యంలో రాహుల్ గాంధీ రాజకీయాలకు ఉన్న...
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఫ్ు (ఆర్ఎస్ఎస్) కార్యకలా పాలలో ప్రభుత్వోద్యోగులు భాగస్వామ్యం కావడంపై దశాబ్దాలుగా ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో వినాశకర నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం తీవ్ర...
నిరుద్యోగం, ధరల పెరుగుదల, సమాజంలో కొంత మంది కుబేరులై పోవడం, అత్యధిక శాతం ప్రజలు బతుకీడ్వడమే కష్టం అయిపోతున్న సమయంలోనూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం ప్రవేశ పెట్టిన బడ్జెట్...
ఆంధ్రప్రదేశ్, బీహార్, ఒడిశా లాంటి రాష్ట్రాలు తమ రాష్ట్రాలకు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించాలని అడుగుతున్నాయి. నిజానికి ఒడిశాలో 20 ఏళ్లపాటు అధికారంలో ఉన్నప్పుడు బిజూ జనతా దళ్ అధినేత నవీన్ పట్నాయక్ ఎన్నడూ...
భారతీయ జనతా పార్టీ అనుసరించే విధానాలు ప్రతిపక్షాల ఏవగింపునకు గురి కావడమే కాదు స్వపక్షం నుంచి విమర్శలకు దారి తీసే సందర్భాలూ ఉంటాయి. ఉత్తరప్రదేశ్లో కన్వర్ యాత్ర సందర్భంగా యోగీ ఆదిత్యనాథ్ నాయకత్వంలోని...
జమ్మూ ప్రాంతంలోని దోడాలో మంగళవారం తీవ్రవాదుల దాడిలో ఒక మేజర్తో సహా నలుగురు భారత జవాన్లు మరణించడం చెదురు మదురు సంఘటన కాదు. గత 32 నెలల కాలంలో జమ్మూ-కశ్మీర్లో 48 మంది...
మోదీ సర్కారు అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు దేశ ప్రగతికి బాటలు వేయకపోగా నిరుద్యోగ సమస్యను తీవ్రతరం చేస్తున్నాయి. కొత్తగా ఉద్యోగ, ఉపాధికల్పన జరగకపోగా ఉన్న ఉద్యోగాలు ఊడిపోవడంతో నిరుద్యోగ వృద్ధిరేటు రికార్డు స్థాయికి...
ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికలలో ఆశించిన సంఖ్యలో సీట్లురాక డీలాపడిన బీజేపీకి ఈ నెల పదవ తేదీన జరిగిన ఉప ఎన్నికల్లో మరింత శృంగభంగం కలిగింది. లోక్సభ ఎన్నికలతో ప్రారంభమైన ఈ ట్రెండ్...
ప్రాథమిక దశలో వికాస దీపం వెలిగించి, అనంతర కాలంలో ఆ కాంతుల్ని దేదీపమానం చేస్తూవిజ్ఞానఖనుల్ని, ప్రయోగశీలుర్ని అవతరింప జేయడమే విద్య మౌలిక లక్ష్యం. విజ్ఞానంకోసం పెట్టే పెట్టుబడి ఎప్పటికీ సత్ఫలితాలు అందిస్తుందనేది అక్షరసత్యం....