Tuesday, March 19, 2024
Tuesday, March 19, 2024
Homeసంపాదకీయం

సంపాదకీయం

జమిలి ఎన్నికల మీమాంస

వారం రోజుల్లో దేశంలో మూడు పెద్ద పరిణామాలు జరిగాయి. మొదటిది ఎన్నికల బాండ్ల వివరాలు బయట పెట్టి తీరవలసిందేనని సుప్రీంకోర్టు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాను ఆదేశించడం. రెండవది 2019లో పార్లమెంటు ఆమోదించి,...

పూర్తి అయిన లాంఛనం

కొద్ది రోజుల్లో సార్వత్రిక ఎన్నికల కార్యక్రమం వెలువడనున్న సందర్భంలో ఎన్నికల కమిషన్‌ అధికారి అరుణ్‌ గోయల్‌ రాజీనామా చేశారు. అంతకు ముందే ఒక కమిషనర్‌ పదవీ కాలం ముగిసింది. ఫ్రధాన ఎన్నికల కమిషనర్‌...

ముస్లింల మీద వేలాడుతున్న కత్తి

ఎన్నికల్లో విజయం సాధించడానికి మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రయోగించే పాచికలు అవసరాన్నిబట్టి మారతాయి కానీ ముస్లింల వ్యతిరేకత అన్న అసలు లక్ష్యంలో మాత్రం ఏ మార్పూ ఉండదు. 2019లో మోదీ ప్రభుత్వం పౌరసత్వ...

ఎస్‌. బి.ఐ. ఆటకట్టించిన సుప్రీంకోర్టు

ఎన్నికల బాండ్ల విషయంలో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌.బి.ఐ.) కొద్ది రోజులుగా ఆడుతున్న నాటకంలోని కాపట్యాన్ని సుప్రీంకోర్టు సోమవారం పటాపంచలు చేసింది. ఎన్నికల బాండ్లు చెల్లవని, ఇవి రాజ్యాంగ విరుద్ధమైనవని సుప్రీంకోర్టు...

గతి తప్పిన మతోన్మాదం

మతోన్మాదం మనుషుల మెదళ్లలోకి పాము విషంకన్నా వేగంగా పాకి పోతుంది అనడానికి దిల్లీలో శుక్రవారం ఇంద్రలోక్‌ ప్రాంతంలో రోడ్డు మీద నమాజు చేస్తున్న ముస్లింలను కాలుతో ఒక పోలీసు అధికారి తన్నడమే నిదర్శనం....

కశ్మీర్‌లో మోదీ ‘‘విహార’’ యాత్ర

ఆగస్టు అయిదు 2019న జమ్మూ-కశ్మీర్‌ రాష్ట్ర స్వరూపాన్ని సమూలంగా మార్చేసి ఆ ప్రాంతాన్ని రెండు కేంద్ర ప్రాంత ప్రాంతాలుగా విడగొట్టి, కశ్మీర్‌ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే 370వ అధికరణాన్ని రాజ్యాంగం నుంచి...

రాజ్య వ్యవస్థ కిరాతకం

ఈశాన్య దిల్లీలో 2020లో జరిగిన మత కలహాల్లో పాత్రధారులన్న ఆరోపణకు గురై నాలుగేళ్లు జైలు శిక్ష అనుభవించిన వారు నిరపరాధులని తేల్చి దిల్లీ కడ్కడ్‌ డూమా అడిషనల్‌ సెషన్స్‌ జడ్జి గత మంగళవారం...

సుప్రీం కోర్టును మోసగిస్తున్న ఎస్‌.బి.ఐ.

ఎన్నికల బాండ్లు ఎవరెవరు కొన్నారు, అవి ఏయే పార్టీలకు ఇచ్చారో బుధవారానికల్లా తెలియజేయాలని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌.బి.ఐ.) కి సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు ముగిసిపోయింది. గత 15వ తేదీన సుప్రీంకోర్టు...

తెగిన సంకెళ్లు

దిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ గోకరకొండ నాగ సాయిబాబాతో పాటు మరో ఐదుగురిని నాగపూర్‌ లోని బొంబాయి హైకోర్టు మంగళవారం నిర్దోషులుగా ప్రకటించింది. ఈ కేసులో వారికి జీవితఖైదు విధిస్తూ సెషన్స్‌ కోర్టు ఇచ్చిన...

‘లంచం విశేషాధికారం కాదు’

డబ్బు సంచులు గుమ్మరించి చట్టసభల సభ్యుల ఓట్లు కొనే పద్ధతికి సుప్రీంకోర్టు అడ్డుకట్ట వేసింది. ఎన్నికలు, ధన ప్రభావంతో ప్రజా ప్రతినిధులు అమ్ముడు పోవడం మొదలైన అనేకానేక రుగ్మతలు మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని...
spot_img

తాజా వార్తలు

- Advertisement -spot_img