Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023
Homeసంపాదకీయం

సంపాదకీయం

కొడిగడ్తున్న బీజేపీ దీపం

దాదాపు పద్దెనిమిది సంవత్సరాల నుంచి మధ్యప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం ఉంది. ఈ ఏడాది ఆఖరులో తెలంగాణ, రాజస్థాన్‌, ఛత్తీస్‌ గఢ్‌, మిజోరంతో పాటు మధ్య ప్రడేశ్‌ శాసనసభకు ఎన్నికలు జరగవలసిఉంది. మిగతా రాష్ట్రాల...

జారుడు బండపైభారత్‌ కెనడా సంబంధాలు

భారత్‌, కెనడా దేశాల మధ్య అనేక సామ్యాలు ఉన్నట్టే వివిధ అంశాలపై మధ్యమధ్యలో విభేదాలకూ కొదవలేదు. ఇటీవల దిల్లీలో అట్టహాసంగా జరిగిన జి20 సమావేశాలకు కెనడా ప్రధానమంత్రి జస్టిన్‌ ట్రూడో హాజరయ్యారు. ఇద్దరికీమధ్య...

పార్లమెంటు వేదికగా విద్వేషం

‘ఇతను ఉగ్రవాది, ఈయన తీవ్రవాది. ఈ ముల్లాను బయటకు విసిరేయండి.’ ఈ మాటలు అన్నది ముస్లింలను నోరారా దూషించడానికి అలవాటు పడిన బీజేపీ నాయకులో, కార్యకర్తలో కాదు. బీజేపీ లోకసభ సభ్యుడు రమేశ్‌...

మహిళా రిజర్వేషన్లు అందని ద్రాక్షే!

చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించడానికి బిల్లు ఆమోదించడం హర్షదాయకమే అయినా అది అందని ద్రాక్ష పండుగానే మిగిలిపోక తప్పని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ బిల్లు ప్రవేశపెట్టి తాము మహిళలకు ప్రాధాన్యం ఇస్తున్నామని...

రాజ్యాంగంపై బీజేపీ దొంగ దాడి

భారత రాజ్యాంగంపై మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి విశ్వాసంలేదని మరోసారి రుజువు అయింది. నూతన పార్లమెంటు భవనం ప్రారంభం అయిన సందర్భంగా పార్లమెంటు సభ్యులందరికీ రాజ్యాంగం ప్రతులు పంచి పెట్టారు. ఇందులో రాజ్యాంగ...

భవనం కన్నా విలువలు ప్రధానం

పార్లమెంటు నూతన భవన గృహప్రవేశం మంగళవారం జరిగింది. మన పార్లమెంటరీ ప్రజాస్వామ్య చరిత్రలో ఇది మహత్తరమైన ఘట్టమే. నూతన భవనంలో చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి బిల్లు ప్రతిపాదించడం సానుకూలమైన...

ప్రతిపక్షం ఎగరేసిన పత్రికా స్వేచ్ఛ పతాకం

బహిష్కరణలు, నిషేధాలు ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రతికూలమైనవి. కానీ మోదీ పరిపాలన మొదలైనప్పటి నుంచి మీడియాలో ఒక బలమైన భాగం ప్రభుత్వ ప్రచార సాధనంగా మారింది. ప్రభుత్వం తన ఘనత చాటుకోవడానికి అధికారిక వ్యవస్థల...

ముగిసిన సంజయ్‌ మిశ్రా గడువు

‘‘ఒక్క నిముషం, ఒక్క నిముషం ఆగండి. ఇ.డి (ఎన్‌ఫోర్స్‌మెంటు డైరెక్టొరేట్‌) మీ ఇంటి తలుపు తట్టవచ్చు’’ అని ఒక కేంద్ర మంత్రి చాలా ముతక పద్ధతిలో ప్రతిపక్షాన్ని హెచ్చరించారు. కేంద్రమంత్రి మీనాక్షి లేఖి...

చిట్ట చివరికి ఎజెండా

వచ్చే సోమవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశంలో చర్చించాల్సిన ఎజెండాను ఎట్టకేలకు మోదీ ప్రభుత్వం బుధవారం పొద్దుపోయాక సూచాయగా ప్రకటించింది. ఓ రకంగా ప్రతిపక్షాల ఒత్తిడి కారణంగానే ఎజెండాను వెల్లడిరచినట్లు...

రెండు సంకటాల మధ్య షిందే

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిందే రెండు రాజకీయ సంకటాలలో చిక్కుకున్నారు. శివసేనను చీల్చి బీజేపీతో కలిసి ముఖ్యమంత్రిని అయిపోయానని ఆనందించే అవకాశం కూడా షిందేకు లేకుండా పోతోంది. ముఖ్యమంత్రి స్థానంలో షిందే ఉన్నా...
spot_img

తాజా వార్తలు

- Advertisement -spot_img