Wednesday, October 4, 2023
Wednesday, October 4, 2023
Homeశ్రీ సత్యసాయి

శ్రీ సత్యసాయి

పురాతన శివాలయంలో 108 కొబ్బరికాయలు కొట్టిన గోనుగుంట్ల సూర్యనారాయణ వర్గీయులు

విశాలాంధ్ర- ముదిగుబ్బ : ముదిగుబ్బ మండలం గుంజేపల్లి గ్రామం సమీపాన ఉన్న కన్య కళ గొందిలో, మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ వర్గీయులు, పురాతన శివాలయంలో నారా చంద్రబాబు నాయుడు పేరు మీద...

రైతాంగానికి గిట్టుబాటు ధర కల్పిస్తేనే డాక్టర్‌ స్వామినాథన్‌కు ఘనమైన నివాళి…..

A కాటమయ్య రాష్ట్ర ఉపాధ్యక్షులు,….విశాలాంధ్ర -చిలమత్తూరు రూరల్ : చిలమత్తూరు మండల కేంద్రంలో శుక్రవారం నూతన రైతు సంఘం ఏర్పాటుకు హాజరైన కాటమయ్య రాష్ట్ర ఉపాధ్యక్షులు, జెవి రమణ జిల్లా రైతు సంఘం...

నూతన రైతు సంఘం ఏర్పాటు

విశాలాంధ్ర -చిలమత్తూరు రూరల్ : మండల కేంద్రంలో చౌడేశ్వరి దేవి ఆలయ ప్రాంగణంలో శుక్రవారం గోవింద్ రెడ్డి రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఆధ్వర్యంలో నూతన రైతు సంఘం ఏర్పాటు కార్యక్రమం నిర్వహించారు,...

బాబుతో నేను కార్యక్రమంలో కరపత్రాలు పంపిణీ

విశాలాంధ్ర- ముదిగుబ్బ :తెలుగుదేశం పార్టీ ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ ఆదేశాల మేరకు, టిడిపి నాయకులు బాబుతో నేను కార్యక్రమాన్ని,ముదిగుబ్బ మండలం, మల్లేపల్లి పంచాయతీలోనే ఆకుతోటపల్లి, తాండ, బసి రెడ్డి పల్లి,...

ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన సవిత

సిపిఐ,జనసేన మద్దతు విశాలాంధ్ర -పెనుకొండ : పెనుకొండ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు సోమవారం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి సవిత ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు ఆమెకు మద్దతుగా సిపిఐ జనసేన...

జిల్లాస్థాయి యోగాసనా పోటీలను సద్వినియోగం చేసుకోండి…

శ్రీ సత్య సాయి జిల్లా స్పోర్ట్స్ యోగా అసోసియేషన్ అధ్యక్షులు గాజుల సోమేశ్వర్ రెడ్డి. విశాలాంధ్ర -ధర్మవరం : జిల్లాస్థాయి యోగాసనా పోటీలు- యోగాసనా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ అనంతపురం అండ్ సత్యసాయి...

అట్టహాసంగా వినాయక నిమజ్జనం

విశాలాంధ్ర ఎన్ పీ కుంట: మండలం లో వినాయక చవితి పండుగను పురస్కరించుకొని గణేష్ మండపాలలో ప్రతిష్టించిన వినాయక విగ్రహాలను గురువారం ప్రజలు అట్టహాసంగా నిమజ్జనానికి తరలించారు. చీమలచెరువు పల్లి, బక్కిరెడ్డి బజార్...

మాదిగల రాజకీయ చైతన్య సభ

విశాలాంధ్ర -పెనుకొండ పెనుకొండపట్టణము నందు శుక్రవారం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో రాజకీయ చైతన్య సభను ఆర్డీవో కార్యాలయం ఎదుట నిర్వహించారు ,ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు...

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎంపీపీ

విశాలాంధ్ర- నల్లమాడ ొమండలంలోని రెడ్డి పల్లి గ్రామ సమీపంలో ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎంపీపీ డి సునీత బాయ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు . ఈ సందర్భంగా ఎంపీపీ ఆస్పత్రిలోని అ...

శాంతియుత బంద్ లో పాల్గొన్న జనసేన నాయకులు

విశాలాంధ్ర పెనుకొండ : తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు అరెస్ట్ కి నిరసనగా తెలుగు దేశం పార్టీ రాష్ట్ర బంద్ కి పిలుపునివ్వడం జరిగింది జనసేన పార్టీ అధ్యక్షులు...
spot_img

తాజా వార్తలు

- Advertisement -spot_img