Saturday, April 27, 2024
Saturday, April 27, 2024
Homeశ్రీ సత్యసాయి

శ్రీ సత్యసాయి

మలేరియా వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..

ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్. మాధవి.విశాలాంధ్ర ధర్మవరం:: మలేరియా వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ఆసుపత్రి సూపర్ డెండెంట్ డాక్టర్ మాధవి తెలిపారు. ఈ సందర్భంగా ప్రపంచ మలేరియా దినోత్సవం...

కాంగ్రెస్ పాలనలోనే పేదల అభివృద్ధి

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వై. మధుసూదన్ రెడ్డి విశాలాంధ్ర :ఉరవకొండ( అనంతపురం జిల్లా)  కాంగ్రెస్ పార్టీ పాలనలోనే పేదల అభివృద్ధి సాధ్యమని ప్రజలందరూ కూడా రానున్న సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు  ఓట్లు వేసి...

విశ్వేశ్వర రెడ్డి గెలిస్తేనే అభివృద్ధి

-యువనేత వై. ప్రణయ్ రెడ్డి విశాలాంధ్-: ఉరవకొండ ( అనంతపురం జిల్లా) : పేదలందరికీ సంక్షేమ పథకాలు అందాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి చేయడం ద్వారానే పేదలకు న్యాయం జరుగుతుందని, వారి...

సజావుగా జరిగిన ఏపీఆర్జేసీ అండ్ డిసి సెట్-2024 పరీక్షలు.. డీఈఓ మీనాక్షి దేవి

విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణములోని పలు పరీక్షా కేంద్రాలలో గురువారం నాడు ఉదయం ఏపీఆర్జేసీ పరీక్షలు, అదేవిధంగా మధ్యాహ్నం డిసి సెట్ 2024 పరీక్షలు సజావుగా నిర్వహించడం జరిగిందని డీఈవో మీనాక్షి దేవి తెలిపారు....

ప్రజలు వడదెబ్బ పట్ల అప్రమత్తంగా ఉండాలి

ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ మాధవి విశాలాంధ్ర ధర్మవరం:: ప్రజలు వడదెబ్బ పట్ల అప్రమత్తంగా ఉండాలని, స్థానిక ప్రభుత్వ ఆసుపత్రులలో గాని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో గాని సకాలంలో వైద్య చికిత్సలు పొంది...

టౌన్ ఫస్ట్ సాధించిన నిత్యశ్రీ అనే విద్యార్థిని అభినందించిన డీఈవో మీనాక్షి దేవి

విశాలాంధ్ర ధర్మవరం;; ఇటీవల పదవ తరగతి పరీక్ష ఫలితాలను పట్టణంలోని కాకతీయ విద్యా నికేతన్ స్కూలుకు చెందిన నిత్యశ్రీ అనే విద్యార్థి 594/600 మార్కులు సాధించి పట్టణంలోని ప్రథమ స్థానం కైవసం చేసుకోవడం...

ఈనెల 27న పాలీసెట్ పరీక్షలు నిర్వహణ. ప్రిన్సిపాల్.. జేవి. సురేష్ బాబు

విశాలాంధ్ర ధర్మవరం:: ఈనెల 27న పాలీసెట్ పరీక్ష లు నిర్వహిస్తున్నట్లు పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్, కోఆర్డినేటర్- జెవి. సురేష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ...

నియోజకవర్గ సమస్యలు తప్పక పరిష్కరిస్తాం…

బిజెపి అభ్యర్థి సత్య కుమార్ యాదవ్ సతీమణి త్రివేణి.విశాలాంధ్ర ధర్మవరం;; ధర్మవరం నియోజకవర్గ సమస్యలను తప్పక పరిష్కరిస్తామని బిజెపి ఉమ్మడి అభ్యర్థి సత్య కుమార్ యాదవ్ సతీమణి త్రివేణి తెలిపారు. ఈ...

జేఈఈ మెయిన్స్ లో జాతీయస్థాయిలో ఉత్తమ ప్రతిభ చాటిన నాగార్జున స్కూల్ విద్యార్థి

విశాలాంధ్ర, ఎన్ పి కుంట: జాతీయ పరీక్షల విభాగం (ఎన్డీఏ) నిన్న విడుదల చేసిన జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలలో నంబులపూలకుంట మండలం అలుగుంటవారిపల్లి ప్రాథమిక పాఠశాలలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న...

ఆరవ రోజు నామినేషన్లు 9 రిటర్నింగ్ ఆఫీసర్ వెంకట శివరామిరెడ్డి

విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం లోని నామినేషన్ కేంద్రంలో ఆరవ రోజు 9నామినేషన్లు రావడం జరిగిందని రిటర్నింగ్ ఆఫీసర్ వెంకట శివరామిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధర్మవరం పట్టణానికి...
spot_img

తాజా వార్తలు

- Advertisement -spot_img