ఫ్యాక్టరీ వద్ద నిరసన తెలుపుతున్న ఉద్యోగులు, కార్మికులు
విశాలాంధ్ర- గణపవరం: పశ్చిమగోదావరి జిల్లా గణపవరం (సరిపల్లె) గ్రామంలో గత 11 సంవత్సరాలుగా సిపిఎఫ్ ప్రైవేట్ లిమిటెడ్ ఫీడ్ మిల్లు చేపలు, రొయ్యలు మేతల తయారీ...
రోడ్డును పడ్డ ఉద్యోగులు
విశాలాంధ్ర - గణపవరం: పశ్చిమగోదావరి జిల్లా గణపవరం (సరిపల్లె) గ్రామంలో గత 11 సంవత్సరాలుగా సిపిఎఫ్ ప్రైవేట్ లిమిటెడ్ ఫీడ్ మిల్లు చేపలు, రొయ్యలు మేతల తయారీ పరిశ్రమ థాయిలాండ్...
ఓటు హక్కు వినియోగించుకున్న వైసీపీ అభ్యర్థి పుప్పాల శ్రీనివాసరావు, జనసేన పార్టీ అభ్యర్థి పత్సమట్ల ధర్మరాజువిశాలాంధ్ర - గణపవరం: సార్వత్రిక ఎన్నికల పురస్కరించుకుని సోమవారం జరిగిన ఎన్నికల్లో భాగంగా ఉంగుటూరు నియోజవర్గం నుండి...
శెట్టిబలిజ, గౌడ లపై ఎక్సైజ్ కేసులు ఎత్తేస్తా..
నరసాపురంజనసేన అడ్డా…
బహిరంగ సభలో పవన్…
విశాలాంధ్ర, నరసాపురం: మత్స్య కారులు అంటే మమకారం అని.. వారికి ఆర్థిక భరోసా కల్పించడమే తన ధ్యేయం అని… 70లక్షల మత్స్యకార...
ఆర్ వి ఎస్ రాజు (పశ్చిమగోదావరి జిల్లా) : విశాలాంధ్ర - గణపవరం: భావితరాలకు సాహిత్యం మార్గదర్శకంగా నిలుస్తుందని కళలు కళాకారులను ప్రోత్సహించడమే రుద్రరాజు ఫౌండేషన్ పద్మినిపురం కళా పీఠం ధ్యేయమని రుద్రరాజు...
విశాలాంధ్ర పాలకోడేరు: గర్భం దాల్చిన ప్రతి గర్భిణీ పౌష్టికాహారం తీసుకోవడం వల్ల సాధారణ సుఖప్రసవాలు జరిగి తల్లికి, బిడ్డకి ఎటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటాయని పాలకోడేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యురాలు...
అధికార పార్టీకి తలనొప్పిగా మారిన ఆచంట వ్యవహారం
విశాలాంధ్ర - పెనుమంట్ర (పశ్చిమగోదావరి): ఆసక్తికరమైన రాజకీయాలకు వేదికైన ఆచంట నియోజవర్గంలోని అధికార పార్టీలో అసంతృప్తి సెగలు రగులుతున్నాయి. పెనుగొండ మండలం సిద్ధాంతం గ్రామ వేదికగా...
అధికార పార్టీకి తలనొప్పిగా మారిన ఆచంట వ్యవహారం
విశాలాంధ్ర - పెనుమంట్ర (పశ్చిమగోదావరి): ఆసక్తికరమైన రాజకీయాలకు వేదికైన ఆచంట నియోజవర్గంలోని అధికార పార్టీలో అసంతృప్తి సెగలు రగులుతున్నాయి. పెనుగొండ మండలం సిద్ధాంతం గ్రామ వేదికగా...
విశాలాంధ్ర - పెనుమంట్ర: సమాజంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను ప్రజా ప్రతినిధులు, అధికారుల దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకువచ్చి వాటి పరిష్కారానికి విశాలాంధ్ర దినపత్రిక చేస్తున్న కృషి ఎనలేనదని పెనుమంట్ర మండల పరిషత్...
జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి….
విశాలాంధ్ర- భీమవరం: వైయస్ఆర్ సున్నా వడ్డీతో నిరుపేద మహిళలు వ్యాపారాలు మరింత అభివృద్ధి చేసుకుని జీవన ప్రమాణాలు మెరుగు పరుచుకోవాలని జిల్లా కలెక్టరు పి.ప్రశాంతి అన్నారు.శుక్రవారం రాష్ట్ర ముఖ్య...