Tuesday, March 19, 2024
Tuesday, March 19, 2024
Homeపశ్చిమ గోదావరి

పశ్చిమ గోదావరి

గర్భిణీలు పౌష్టికాహారం తీసుకోవాలి…

విశాలాంధ్ర పాలకోడేరు: గర్భం దాల్చిన ప్రతి గర్భిణీ పౌష్టికాహారం తీసుకోవడం వల్ల సాధారణ సుఖప్రసవాలు జరిగి తల్లికి, బిడ్డకి ఎటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటాయని పాలకోడేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యురాలు...

రగులుతున్న అసమ్మతి సెగలు..!

అధికార పార్టీకి తలనొప్పిగా మారిన ఆచంట వ్యవహారం విశాలాంధ్ర - పెనుమంట్ర (పశ్చిమగోదావరి): ఆసక్తికరమైన రాజకీయాలకు వేదికైన ఆచంట నియోజవర్గంలోని అధికార పార్టీలో అసంతృప్తి సెగలు రగులుతున్నాయి. పెనుగొండ మండలం సిద్ధాంతం గ్రామ వేదికగా...

రగులుతున్న అసమ్మతి సెగలు..!

అధికార పార్టీకి తలనొప్పిగా మారిన ఆచంట వ్యవహారం విశాలాంధ్ర - పెనుమంట్ర (పశ్చిమగోదావరి): ఆసక్తికరమైన రాజకీయాలకు వేదికైన ఆచంట నియోజవర్గంలోని అధికార పార్టీలో అసంతృప్తి సెగలు రగులుతున్నాయి. పెనుగొండ మండలం సిద్ధాంతం గ్రామ వేదికగా...

ప్రజా సమస్యల పరిష్కార దిశలో “విశాలాంధ్ర” పాత్ర అమోఘం

విశాలాంధ్ర - పెనుమంట్ర: సమాజంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను ప్రజా ప్రతినిధులు, అధికారుల దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకువచ్చి వాటి పరిష్కారానికి విశాలాంధ్ర దినపత్రిక చేస్తున్న కృషి ఎనలేనదని పెనుమంట్ర మండల పరిషత్...

మహిళలు జీవన ప్రమాణాలు మెరుగుపరచుకోవాలి….

జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి…. విశాలాంధ్ర- భీమవరం: వైయస్ఆర్ సున్నా వడ్డీతో నిరుపేద మహిళలు వ్యాపారాలు మరింత అభివృద్ధి చేసుకుని జీవన ప్రమాణాలు మెరుగు పరుచుకోవాలని జిల్లా కలెక్టరు పి.ప్రశాంతి అన్నారు.శుక్రవారం రాష్ట్ర ముఖ్య...

ఆరోగ్య సంరక్షణ దిశగా అడుగులు వేద్దాం నులి పురుగులను నిర్మూ లిద్దాం…

జిల్లా కలెక్టరు పి. ప్రశాంతి…. విశాలాంధ్ర- భీమవరం: నులి పురుగుల నివారణలో భాగంగా చెన్నరంగనిపాలెం పురపాలక సంఘం ఉన్నత పాఠశాలలో గురువారం చిన్నారులకు స్వయంగా ఆల్బెండజోల్ మాత్రలను జిల్లా కలెక్టరు వేశారు.ఈ సందర్భంగా జిల్లా...

చదువులోనూ ఐశ్వర్యమే….

సి ఏ ఫౌండేషన్ లో ప్రతిభ చాటిన ఐశ్వర్య… రాష్ట్రస్థాయిలో ర్యాంకు…. సంతోషంలో కుటుంబ సభ్యులు…. విశాలాంధ్ర -తాడేపల్లిగూడెం రూరల్ :చార్టర్డ్ ఎకౌంటెంట్ ఎట్రన్స్ (సిఎ) ఫౌండేషన్ కోర్సులో ఉంగుటూరు మండలం పెద వెల్లమిల్లికి చెందిన రాయుడు...

ఏపి ఈ ఆర్ యు జిల్లా అధ్యక్ష కార్యదర్శులుగా వెంకటరమణ, సుబ్రహ్మణ్యం….

విశాలాంధ్ర- ఉండి : ఏపి ఈ ఆర్ యు జిల్లా అధ్యక్షులుగా తాడి వెంకటరమణ, కార్యదర్శిగా కెవిబి సుబ్రమణ్యం ను ఏకగ్రీవంగా ఎన్నిక చేస్తూ ఆ నియమక పత్రాన్ని ఆ యూనియన్ రాష్ట్ర...

ఢిల్లీ ఐఐఏఇ లో సీటు సాధించిన ఉల్లంపర్రు మాంటిస్సోరిస్ పూర్వ విద్యార్థి వారధి వినయ్ శ్రీవంశీ…

విశాలాంధ్ర - పాలకొల్లు : ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్స్ ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలో ద్వారా ఢిల్లీ కళాశాల లో 4 సం విద్య, శిక్షణలకు ఉల్లంపర్రు మాంటిస్సోరిస్ పూర్వ విద్యార్థి వంశీ...

ఇళ్ల నిర్మాణం వేగవంతం….

జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి….. విశాలాంధ్ర భీమవరం: జిల్లాకు సంబంధించిన 72,059 ఇళ్ళ నిర్మాణాల లక్ష్యానికి గాను 25,383 ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయడం జరిగిందని, మిగిలిన ఇళ్లు కూడా త్వరితగతిన పూర్తి చేయడానికి...
spot_img

తాజా వార్తలు

- Advertisement -spot_img