Thursday, December 7, 2023
Thursday, December 7, 2023
Homeవిశ్లేషణ

విశ్లేషణ

ఈ గవర్నర్‌ల వ్యవస్థ అవసరమా?

మక్కెన సుబ్బారావు రాష్ట్రాల్లో గవర్నర్‌ల వ్యవస్థను ఇప్పటికీ ఎన్ని సందర్భాల్లో ఎందరు గవర్నర్లు భ్రష్టు పట్టించినా, అప్రతిష్టపాల్జేసినా, దాన్నే పట్టుకుని వ్రేలాడటం అవివేకమైనా కావాలి లేదా కేంద్రంలోని ఏలికల స్వార్థ ప్రయెజనమైనా కావాలి. రాజులు,...

రైతు, కార్మిక మహా పడావ్‌ సక్సెస్‌

కె.వి.వి. ప్రసాద్‌ దేశవ్యాపితంగా రైతుకార్మిక సంఘాల ఐక్యవేదిక పిలుపులో భాగంగా నవంబర్‌ 26, 27, 28 తేదీలలో భారత రైతాంగం, కార్మికులు నిర్వహించిన ‘మహా పడావ్‌ శంఖారావం విజయవంతమైంది. దేశ రాజధాని దిల్లీతో పాటు...

మైన్మార్‌లో అంతర్యుద్ధం

మన పొరుగునేఉన్న మైన్మార్‌లో కల్లోల పరిస్థితులు నెలకొని ఉన్నాయి. దాదాపు అర్థశతాబ్దికాలంగా సైనికపాలన ఉంది. ప్రజాస్వామ్యంకోసం సుదీర్ఘంగా పోరాడిన అంగ్‌సాన్‌ సూకిని సైనిక ప్రభుత్వం జైల్లో పెట్టింది. సైనిక పాలనకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య...

సిల్క్‌యారలో భద్రతపై అలక్ష్యం

డాక్టర్‌ అరుణ్‌మిత్ర పెద్ద ప్రాజెక్టుల నిర్మాణంలో, ఫ్యాక్టరీలలో వృత్తి కార్మికులకు భద్రతపట్ల అలక్ష్యం నెలకొనిఉంది. తాజాగా ఉత్తరాఖండ్‌లోని సిల్క్‌యార టన్నెల్‌ విషయంలోనూ ఇదే పరిస్థితి ఉంది. సొరంగం నిర్మాణంలో కూలిపోయి 41మంది కార్మికులు రద్దు...

తెలంగాణలో దళిత, ఆదివాసీలు కీలకం

తెలంగాణా శాసన సభ మొత్తం 119 స్థానాలకుగాను 76 స్థానాలలో ఎస్‌సిల జనాభా 15శాతం పైగా ఉన్నారు. 33స్థానాలలో ఎస్‌టిల జనాభా 10శాతంగా ఉంది. మైనారిటీల ఓట్లు 13శాతంగా ఉన్నందున, వివిధ పార్టీల...

పది ఉత్తమ వర్శిటీల్లోభారత్‌కు చోటులేదు!

ఆసియా పది ఉత్తమ యూనివర్శిటీల్లో భారత్‌కు స్థానంలేదు. ఉత్తమ ప్రమాణాలు కలిగిన ఆసియా ప్రాంత 25 దేశాలకు చెందిన 856 యూనివర్సిటీల జాబితాలో అత్యధికంగా 148 భారత విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. రెండవ స్థానంలో...

ద్విముఖ పోటీగా మారిన తెలంగాణ ఎన్నికలు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఘడియ(నవంబరు 30) వారం రోజుల్లో ఉంది. పోలింగ్‌ రోజు తరుముకొస్తున్నది. రాజకీయపార్టీల గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయి. ఆఖరు ఓటర్ను సైతం కలుసుకుని ఓటు అర్థించేందుకు ప్రధాన పోటీదారులు ఉరుకుతున్నారు....

అలవిగాని హామీల అమలు సాధ్యమా….!

పతకమూరు దామోదర్‌ ప్రసాద్‌ ప్రస్తుతం జరుగుతున్న 5రాష్ట్రాల శాసనసభ ఎన్నికలలో గెలుపొందడానికి కాంగ్రెస్‌, బీజేపీ, భారతీయ రాష్ట్ర సమితి వంటి పార్టీలు ఇస్తున్న అలవిగాని ఉచిత హామీలు, వేల కోట్లు ఖర్చయ్యే సంక్షేమ పథకాలు...

అపారంగా పెరిగిన దొంగ డబ్బు

డా.జ్ఞాన్‌ పాఠక్‌దాదాపు పదేళ్లక్రితం (2014) ఎన్నికల సందర్భంగా పట్టుబడిన దొంగ డబ్బు ఇప్పుడు పట్టుబడుతున్న దానికి ఏ మాత్రం సంబంధంలేదు. 2014 లోకసభ ఎన్నికల సందర్భంగా దేశవ్యాప్తంగా పట్టుబడిన దొంగడబ్బు రూ.360 కోట్లు...

మోదీ తప్పుకోవాలంటున్న ఆర్‌ఎస్‌ఎస్‌

అరుణ్‌ శ్రీ వత్సవ బీజేపీ రాజకీయ, భావజాల ప్రయోజనాల పరిరక్షణకోసం ప్రధాని నరేంద్రమోదీని తప్పించాలని ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేత మోహన్‌ భగవత్‌ను సీనియర్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకులు ఒత్తిడిచేస్తున్నారు. నరేంద్ర మోదీ వ్యవహారసరళి సక్రమంగా లేదని ఆయన...
spot_img

తాజా వార్తలు

- Advertisement -spot_img