Tuesday, December 5, 2023
Tuesday, December 5, 2023
Homeఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్

ఓడిపోయినవారిని పలుచన చేయకండి: చంద్రబాబు, నారా లోకేష్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే హైదరాబాద్‌లో గాంధీభవన్‌‌లో ఆసక్తికర సన్నివేశం కనిపించింది.. అక్కడ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో...

కేంద్ర బలగాల అధీనంలోకి నాగార్జున సాగర్ డ్యామ్..!

నాగార్జున సాగర్ ప్రాజెక్టుపై నెలకొన్న వివాదం కొలిక్కి రానుంది. ఈ ప్రాజెక్టు నిర్వహణను కేంద్రం చేతిలో పెట్టాలన్న ప్రతిపాదనకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అంగీకరించాయి. దీంతో ప్రాజెక్టు వద్దకు సీఆర్ పీఎఫ్ బలగాలు చేరుకుంటున్నాయి....

సాగర్ నుంచి బలవంతంగా ఏపీ ప్రభుత్వం నీటి విడుదల.. షాకిచ్చిన తెలంగాణ అధికారులు

నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏపీకి చెందిన ఇరిగేషన్ అధికారులు సాగర్ కుడి కాలువ నుంచి 2 వేల క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేశారు. ఒంగోలు చీఫ్ ఇంజినీర్...

స్కిల్ కేసులో ఉండవల్లి పిటిషన్‌పై హైకోర్టులో విచారణ వాయిదా

స్కిల్ డెవలప్‌మెంట్ కేసును ఇవ్వాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. ఈకేసుపై బుధవారం హైకోర్టులో విచారణకు రాగా.. కొంత మందికి...

ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌.. నేడు హైకోర్టులో విచారణ

ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు దాఖలు చేసిన ముందస్తు బెయిలు పిటిషన్‌ను ఏపీ హైకోర్టు నేడు విచారించనుంది. అలాగే, అమరావతి అసైన్డ్ భూముల కొనుగోలు కేసులో మాజీ మంత్రి...

స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దుపై నేడు సుప్రీంలో విచారణ

స్కిల్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ రద్దు పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. చంద్రబాబు బెయిల్‌ రద్దు చేయాలంటూ… సుప్రీంకోర్టును ఏపీ సీఐడీ ఆశ్రయించింది. ఆయనకు బెయిల్‌ మంజూరు...

మద్యం కేసు.. చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు

మద్యం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్లపై ఏపీ హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఇరువైపు వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ లో...

లోకేష్ యువగళం పాదయాత్ర పునఃప్రారంభం

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర దాదాపు రెండున్నర నెలల తర్వాత తిరిగి ప్రారంభమైంది. సోమవారం ఉదయం రాజోలు నియోజకవర్గం పొదలాడలో 210వ రోజు పాదయాత్రను యువనేత...

నేడు ఢిల్లీకి టీడీపీ అధినేత చంద్రబాబు

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కుమారుడి పెళ్లి రిసెప్షన్‌ నేడు ఢిల్లీలో జరగనుంది. ఈ వేడుకకు చంద్రబాబుతో పాటు ఆయన...

ఫిషింగ్‌ హార్బర్‌ అగ్ని ప్రమాదం .. సీసీ టీవీ దృశ్యాలు విడుదల

ఫిషింగ్‌ హార్బర్‌ అగ్ని ప్రమాదం కేసులో పోలీసులు కీలక ఆధారాలను సేకరించారు. అగ్ని ప్రమాదానికి కొద్ది నిమిషాల ముందు హార్బర్‌లోని పరిస్థితులను తెలియజేసే సీసీ టీవీ దృశ్యాలను విడుదల చేశారు. ఈ దృశ్యాల్లో...
spot_img

తాజా వార్తలు

- Advertisement -spot_img