Sunday, May 5, 2024
Sunday, May 5, 2024

బద్వేల్‌ నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది : పెద్దిరెడ్డి

బద్వేల్‌ నియోజకవర్గ అభివృద్ధికి రూ.792 కోట్లు కేటాయించామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి మా ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా ముఖ్యమంత్రి సమపాళ్లతో అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. బీజేపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారు. 75 వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చామని అంటున్నారు.. 75 కాదు లక్ష కోట్ల రూపాయలు సంక్షేమ పథకాల కోసం ఇచ్చాం. అప్పులు ఎక్కువ చేస్తున్నారని ఆరోపిస్తున్నారని అన్నారు. కరోనా సంక్షోభంలో ప్రజలకు అండగా నిలిచామని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img