Wednesday, May 8, 2024
Wednesday, May 8, 2024

ఏపీలో కొత్తగా 1,515 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో ఏపీలో 68,865 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 1,515 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. తాజా కేసులతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,09,245 కు చేరింది. గడిచిన 24 గంటల్లో 10 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 13,788 కు చేరింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img