వ్యవసాయానికి రూ. 48 వేల కోట్లు
పోలవరం ప్రాజెక్టుకు రూ. 6,705 కోట్లు
బీసీ సంక్షేమానికి రూ. 47,456 కోట్లు
2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఏపీ శాసనసభలో బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు. రూ. 3.22 లక్షల కోట్లతో బడ్జెట్ ను తీసుకొచ్చారు.
బడ్జెట్ హైలైట్స్:
మొత్తం బడ్జెట్ – రూ. 3.22 లక్షల కోట్లు
రెవెన్యూ వ్యయం – రూ. 2,51,162 కోట్లు
మూలధన వ్యయం – రూ. 40,635 కోట్లు
రెవెన్యూ లోటు – రూ. 33,185 కోట్లు
ద్రవ్య లోటు – రూ. 79,926 కోట్లు
వ్యవసాయానికి – రూ. 48 వేల కోట్లు
పోలవరం ప్రాజెక్టుకు – రూ. 6,705 కోట్లు
అన్నదాత సుఖీభవకు – రూ. 6,300 కోట్లు
పాఠశాల విద్యకు – రూ. 31,805 కోట్లు
ఉన్నత విద్యకు – రూ. 2,506 కోట్లు
నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖకు – రూ. 1,228 కోట్లు
బీసీ సంక్షేమానికి – రూ. 47,456 కోట్లు
ఎస్సీ సంక్షేమానికి – రూ. 20,281 కోట్లు
ఎస్టీ సంక్షేమానికి – 8,159 కోట్లు
అల్పసంఖ్యాక వర్గాల కోసం – రూ. 5,434 కోట్లు
పంచాయతీ రాజ్ శాఖకు – 18,847 కోట్లు
పురపాలక, పట్టణాభివృద్ధి శాఖకు – రూ. 13,862 కోట్లు
గృహ నిర్మాణ శాఖకు – రూ. 6,318 కోట్లు
జలవనరుల శాఖకు – రూ. 18,019 కోట్లు
మహిళా శిశు సంక్షేమం, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమం కోసం – రూ. 4,332 కోట్లు
ఆర్ అండ్ బీ కి – రూ. 8,785 కోట్లు
ఇంధన శాఖకు – రూ. 13,600 కోట్లు
తెలుగు భాష అభివృద్ధి, ప్రచారం కోసం – రూ. 10 కోట్లు.