Thursday, April 10, 2025
Homeజిల్లాలుఅనంతపురంరాజ్యాంగ నిర్మాణం కోసం డాక్టర్ అంబేద్కర్ ముద్ర

రాజ్యాంగ నిర్మాణం కోసం డాక్టర్ అంబేద్కర్ ముద్ర

విశాలాంధ్ర-రాప్తాడు : రాజ్యాంగ నిర్మాణం కోసం డాక్టర్ అంబేద్కర్ఆ ధ్వర్యంలో ముసాయిదా కమిటీ చేసిన రాజ్యాంగాన్ని 1949 నవంబరు 26న ఆమోదించారని నాటి గుర్తుగా 2015 సంవత్సరం నుంచి భారత రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నామని రాప్తాడు తహశీల్దార్ పి.విజయకుమారి అన్నారు. రాప్తాడు తహశీల్దార్ కార్యాలయంలో మంగళవారం డాక్టర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో డీటీ చెన్నకేశవులు, ఈడీటీ సువర్ణ, సీనియర్ అసిస్టెంట్ రామాంజినేయులు, ఆర్ఐ కరుణాకర్, వీఆర్ఓలు, సిబ్బంది ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు