Tuesday, June 24, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయినేడు పలు వార్డులలోపట్టణంలో తాగునీరు బంద్..

నేడు పలు వార్డులలోపట్టణంలో తాగునీరు బంద్..

మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణములోని పలుచోట్ల ఈనెల ,25వ తేదీ మంగళవారం తాగునీరు సరఫరా ఉండదని మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ పార్నపల్లి వద్ద నుండి కదిరి గేటు రోడ్డు విస్తరణలో పనులలో భాగంగా ఆర్ అండ్ బి డిపార్ట్మెంట్ వాళ్లు పైప్ లైన్ సప్లై చేయుటకు గాను రెండు రోజులు నీటి సరఫరా ఆపివేయాల్సి వచ్చిందని తెలిపారు. నీసే పేట ,పీఆర్టీ వీధి, లింగిశెట్టి పాలెం, మార్కెట్ ఏరియా, సిద్దయ్యగుట్ట ,యాదవ వీధి, బ్రాహ్మణ వీధి ,లోని కోట, బోయ వీధి, జే జే ఆర్ నగర్, ఇందిరానగర్, సాయి నగర్, ఎర్రగుంట సర్కిల్ ,ప్రియాంక నగరులలో నీటి సరఫరా ఉండదని తెలిపారు. కావున పట్టణ ప్రజలు సహకరించవలసినదిగా వారు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు