: రజిని ట్రస్టు,రక్త బంధం ట్రస్టు
విశాలాంధ్ర ధర్మవరం: పట్టణంలో రజిని ట్రస్టు, రక్త బంధం ట్రస్ట్ ఆధ్వర్యంలో అనంతపురంకి చెందిన మహతి పుట్టినరోజు సందర్భంగా తరిమెల భాగ్యలక్ష్మి .సహకారం తో ధర్మవరం రైల్వే స్టేషన్ చుట్టుపక్కల నిరాశ యాత్రీకులకు అన్నదానము చేయడం జరిగింది అని ట్రస్ట్ సభ్యులు, సమాజ సేవకులు జయశంకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో దాత ఉదయ్ కుమార్ మాట్లాడుతూ చిన్నారి పుట్టినరోజు సందర్భంగా అన్నదానం చేయడం జరిగింది అని,అభాగ్యులకు అన్నదానంచేయడం గొప్పదానం అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషంగా ఉంది అని తెలిపారు. మన ఇంట్లో జరిగే ఫంక్షన్లకు కానీ ,వర్ధంతి కానీ ,మనకు ఉన్నదాంట్లో కొంతైనా పేదవారికి పంచడం చాలా సంతోషకరమని తెలియజేశారు అన్నదానము రక్తదానం చేయాలనుకున్నవాళ్లు సెల్ నెంబర్ 9391553146 లేదా 9731135903 ఫోన్ నెంబర్ సంప్రదించాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు.. జయ ప్రకాష్. నాగరాజు, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
అభాగ్యలకు అన్న వితరణ కార్యక్రమం
RELATED ARTICLES