నందిగామ : నందిగామ పట్టణం కొత్త బస్టాండ్ సెంటర్ నందు మంగళవారం నాడు మున్సిపల్ చైర్ పర్సన్ మండవ కృష్ణకుమారి మరియు కూటమినేతలతో కలిసి లియకాత్ అలీ పార్థివదేహాన్ని సందర్శించి ఆయన మృతికి సంతాపం తెలియజేస్తూ నివాళులు అర్పించి ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన ఏపీ ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తెలియజేశారు…
సయ్యద్ లియకాత్ అలీ కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ…
RELATED ARTICLES