ధర్మవరం దంపతులు
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని పాత బస్టాండ్, ఎస్ ఎల్ వి మార్కెట్లో గల మేడ రవిచంద్ర ప్రసాద్ ఉషా దంపతులు వ్యాపారం చేసుకుంటూ ఉన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని శ్రీనివాస నగర్ లో వెలసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారికి దాదాపు75000 రూపాయల విలువచేసే వెండి కాసుల హారమును ఆలయ కమిటీ చైర్మన్ చెన్నం శెట్టి జగదీశ్వర ప్రసాద్కు అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ తో పాటు జింక రాజేంద్రప్రసాద్ దంపతులకు కృతజ్ఞతలను తెలిపారు. అనంతరం అర్చకులు రాజేష్ ఆచార్యుల ద్వారా దంపతుల పేరిటన అర్చనలు ప్రత్యేక పూజలు నిర్వహించి ఘనంగా సన్మానించారు.
శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కు వెండి కాసుల హారం అందజేత…
RELATED ARTICLES