విద్యుత్ ఏఈ నాగభూషణం
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని కేశవ నగర్, సంజయ్ నగర్, నేసే పేట, గుడ్డి బావి వీధి నందు ఈనెల 14వ తేదీ అనగా శనివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నాలుగు గంటల పాటు విద్యుత్ సరఫరా ఉండదని విద్యుత్ ఏఈ నాగభూషణం తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యుత్ మరమ్మత్తులు ఉన్న కారణంగా సరఫరా ఉండదని తెలుపుతూ వినియోగదారులు సహకరించాలని తెలిపారు.
నేడు నాలుగు గంటల పాటు విద్యుత్ సరఫరా ఉండదు
RELATED ARTICLES