న్యూదిల్లీ : థమ్స్ అప్ ఎక్స్ఫోర్స్ అనేది భారతదేశ బిలియన్ డాలర్ల ఐకానిక్ బ్రాండ్ థమ్స్ అప్ ద్వారా తాజా సంచలనం, జీరో-షుగర్ డ్రిరక్స్ విభాగంలో కొత్త అధ్యాయం. అధిక శక్తితో కూడిన, షుగర్-ఫ్రీ అనుభూతిని కోరుకునే యువ వినియోగదారులను ఆకట్టుకుంటూ, ఇది అధికారిక విడుదలకు ముందే 1 లక్ష ప్రీ-బుకింగ్లను నమోదు చేసి భారీ అంచనాలను సృష్టించింది. మార్చిలో ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో 2.5 మిలియన్ యూనిట్ల విక్రయాలతో డైట్ మరియు లైట్ బీవరేజెస్ విభాగంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న బ్రాండ్గా నిలిచింది. ప్రారంభించిన 50 సంవత్సరాల తరువాత కూడా, థమ్స్ అప్ తన వినూత్న ప్రయోగాలు మరియు మార్కెటింగ్ వ్యూహాలతో ఈ కేటగిరీలో దూసుకెళుతూనే ఉంది. థమ్స్ అప్ ఎక్స్ఫోర్స్ వారి స్వంత నియమాల ప్రకారం జీవించేవారికి, సాటిలేని, బోల్డ్ రుచి, ఐకానిక్ ఫిజ్తో, థమ్స్ అప్ ఎక్స్ఫోర్స్ బ్రాండ్ సిగ్నేచర్ స్పిరిట్ ‘‘ఆల్ థండర్’’ను అందిస్తుది.