Friday, June 6, 2025
Homeజిల్లాలుఏలూరుమొక్కల పెంపకం తోనే సంపూర్ణ ఆరోగ్యం

మొక్కల పెంపకం తోనే సంపూర్ణ ఆరోగ్యం

విశాలాంధ్ర – కొయ్యలగూడెం (ఏలూరు జిల్లా) : అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవ సందర్భంగా మండలంలో బయ్యనగూడెం గ్రామంలో కూటమి పార్టీల నాయకులతో కలిసి గ్రామపంచాయతీ సర్పంచ్ లింగిశెట్టి అనంతలక్ష్మి మొక్కలను నాటడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మొక్కలను పెంచడం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకోవచ్చని, ప్రజా ఆరోగ్యాలు మెరుగుపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, ప్రభుత్వ అధికారులు, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు