Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

మృతి చెందిన కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన కౌన్సిలర్ మేడాపురం వెంకటేష్

విశాలాంధ్ర Iధర్మవరం: పట్టణంలోని 25 వ వార్డు సచివాలయ పరిధిలో నివసిస్తున్న కందికుంట జయమ్మ అను వికలాంగురాలు గురువారం మృతి చెందింది. సమాచారం అందుకున్న 25వ వార్డు కౌన్సిలర్ మేడాపురం వెంకటేష్ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆదేశాల మేరకు పదివేల రూపాయలను ఆమె తల్లి అయిన రామలక్ష్మమ్మకు నగదును అందజేశారు. మున్ముందు ప్రభుత్వం ద్వారా మరింత డబ్బులు ఇప్పించేలా అధికారులతో మాట్లాడి న్యాయం చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, వెల్ఫేర్ మురళి గిరి, వాలంటీర్లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img