- Advertisement -
నీటి లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కొన్ని నెలలుగా సిజెపి ఆందోళనల నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆయన రిజైన్ విషయంపై ఇవాళ మధ్యాహ్నం వరకు సిజెపి డెడ్ లైన్ విధించిన విషయం తెలిసిందే. కాసేపట్లో మరో దఫా చర్చలు జరగాల్సి ఉండగా ఆయన రాజీనామా చేశారు.


