Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

ఆఫ్ఘనిస్థాన్‌పై భారత్‌ మానవత్వంతో స్పందించాలి

: దేవగౌడ
ఆఫ్ఘనిస్థాన్‌ను భయం, అనిశ్చితి చుట్టుముట్టాయని, ఆఫ్ఘనిస్థాన్‌లో పరిణామాలపై భారత ప్రభుత్వం మానవత్వంతో స్పందించాలని మాజీ ప్రధాన మంత్రి హెచ్‌డీ దేవెగౌడ కోరారు.భారత దేశంతోపాటు ఈ ప్రాంతానికి ఈ సమయం చాలా సంక్లిష్టమైనదని మంగళవారం ఇచ్చిన ట్వీట్‌లో పేర్కొన్నారు. మన పొరుగు దేశాలతో స్నేహపూర్వక, శాంతియుత సంబంధాలను వృద్ధి చేసుకునేందుకు స్వతంత్ర విధానాన్ని రూపొందించుకోవడంతోపాటు ఆఫ్ఘనిస్థాన్‌లో పరిణామాలపై భారత ప్రభుత్వం మానవత్వంతో స్పందించాలని కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img