Friday, April 18, 2025
Homeఆంధ్రప్రదేశ్నూతన ఎస్సైని మర్యాదపూర్వకంగా కలిసిన నాయకులు

నూతన ఎస్సైని మర్యాదపూర్వకంగా కలిసిన నాయకులు

విశాలాంధ్ర, ఉరవకొండ ( అనంతపురం జిల్లా) : ఉరవకొండ ఎస్సైగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన జనార్ధన్ నాయుడును బుధవారం టిడిపి ఎస్సీ సెల్ అధ్యక్షులు వరప్రసాద్, అంబేద్కర్ నగర్ యూత్ నాయకులు రవివర్మ, ఓబులేసు, లక్ష్మీనారాయణ,వడ్డే గోవిందు స్థానిక పోలీస్ స్టేషన్లో మర్యాదపూర్వకంగా కలిసి సన్మానం చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఉరవకొండ మండలంలో శాంతి భద్రతలను పరిరక్షించాలని కోరారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు