దేశవ్యాప్తంగా భగభగలాడుతున్న ఎండలపై భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరికలు జారీచేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 28వ తేదీ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని స్పష్టంచేసింది. మధ్యాహ్నం నిప్పుల ఎండలు,...
సీబీఐ అరెస్టుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వేసిన బెయిల్ పిటిషన్పై తీర్పును రౌస్ అవెన్యూ కోర్టు మే 2కు వాయిదా వేసింది. ఈడీ అరెస్టులో ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై విచారణ...
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్పై మరో కేసు నమోదైంది. శ్రీరామ నవమి వేడుకల సందర్భంగా ఆయన ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించారనే ఆరోపణలపై సుల్తాన్ బజార్ పోలీసులు రాజా సింగ్పై కేసు నమోదు...
మతపరమైన మనోభావాలను దెబ్బతీశారనే ఫిర్యాదుపై హైదరాబాద్ లోక్సభ బీజేపీ అభ్యర్థి మాధవీ లతపై కేసు నమోదయింది. సిటీలోని ఫస్ట్ లాన్సర్ ప్రాంతానికి చెందిన షేక్ ఇమ్రాన్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు...
పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి. ఇవాళ ఉదయం 6 గంటల నాటికి నమోదైన వివరాల ప్రకారం.. 10 గ్రాముల రేటు నిన్నటికంటే.. పసిడి ధరలు దేశంలో నేడు కూడా స్వల్పంగా తగ్గాయి. ఇవాళ...
తెలంగాణలో తీవ్ర ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు కాస్త ఉపశమనం కలిగించే వార్తను హైదరాబాద్ వాతావరణ శాఖ తెలియజేసింది. వచ్చే ఐదు రోజులపాటు రాష్ర్టవ్యాప్తంగా అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం...
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్న కొడుకు కన్నారావుపై బంజారాహిల్స్ పోలీసులు మరో కేసు నమోదు చేశారు. తనను బెదిరించి డబ్బులు లాక్కున్నారంటూ ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు....
భద్రాచలంలో శ్రీరామనవమికి అన్ని ఏర్పాట్లు చేశారు. రేపు సీతారాముల కల్యాణం జరగనుంది. అయితే శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా ఇవాళ ఎదరుకోలు ఉత్సవాన్ని పండితులు నిర్వహిస్తున్నారు.17న జరిగే శ్రీ రామనవమి కోసం వివిధ...
రాష్ట్రంలో వచ్చే పది రోజులపాటు ఎండల తీవ్రత తగ్గి.. పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ నెల 25 వరకు తీవ్రమైన ఎండలు,...