Wednesday, June 18, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఅఖిల భారతీయ బ్రాహ్మణ మహా సంఘం జిల్లా అధ్యక్షులుగా ద్వారకనాథ్ శర్మ ఎంపిక

అఖిల భారతీయ బ్రాహ్మణ మహా సంఘం జిల్లా అధ్యక్షులుగా ద్వారకనాథ్ శర్మ ఎంపిక

విశాలాంధ్ర ధర్మవరం;; అఖిల భారతీయ బ్రాహ్మణ మహా సంఘం ఆంధ్రప్రదేశ్ విభాగముకు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన కైపారకనాథ్ శర్మను జిల్లా అధ్యక్షులుగా ప్రకటించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు ఇంద్ర కంటి ప్రసాద్ శర్మ, రాష్ట్ర ప్రతినిధి అనంత కుమారి, సెల్ అండ్ సిల్క్ డెవలప్మెంట్ డైరెక్టర్ రానువ నరేష్ కుమార్ మాట్లాడుతూ జిల్లా కమిటీని ఏర్పాటు చేయవలసినదిగా వారు తెలుపుతూ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ద్వారకనాథ్ శర్మ మాట్లాడుతూ తనను జిల్లా అధ్యక్షులుగా ఎంపిక చేసిన వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు వారు తెలియజేశారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా జిల్లాలో బ్రాహ్మణుల బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. జిల్లా కమిటీని కూడా త్వరలో ఏర్పాటు చేసేలా కృషి చేస్తానని తెలుపుతూ బ్రాహ్మణుల అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు