Wednesday, July 2, 2025
Homeఆంధ్రప్రదేశ్ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకోవాలి

ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకోవాలి

కంప్యూటర్, ప్రింటర్ వితరణ
విశాలాంధ్ర తనకల్లు ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పాఠశాలలోని చదువుకొని ఉన్నత స్థానాలకు చేరాలని మేమందరం ప్రభుత్వ పాఠశాలలోనే చదివి ఉన్నత స్థానాల్లో ఉన్నామని 2004-05 పూర్వ విద్యార్థులు పేర్కొన్నారు. 20 సంవత్సరాల తర్వాత అందరూ కలవడం చాలా సంతోషంగా ఉందని మనం చదువుకున్న పాఠశాలకు ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో కంప్యూటర్ తో పాటు ప్రింటర్ వితరణగా ఇచ్చామన్నారు. అందరూ కలవడంతో రెండు రోజుల ముందే పండుగ వాతావరణం ఏర్పడిందని పలువురు అభిప్రాయపడ్డారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు