Tuesday, April 8, 2025
Homeఆంధ్రప్రదేశ్ప్రధాని మోడీతో పవన్ కళ్యాణ్ భేటీ

ప్రధాని మోడీతో పవన్ కళ్యాణ్ భేటీ

ప్రధాని నరేంద్ర మోడీతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాసేపటి క్రితం భేటీ అయ్యారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతో పవన్ సమావేశమయ్యారు. ఏపీకి సంబంధించిన అంశాల పైన చర్చించారు. ఇదే సమయంలో పార్లమెంట్ కు వెళ్లిన పవన్ కల్యాణ్ ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. ఈ భేటీలో పలు సమస్యలపై 20నిమిషాలు చర్చించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు