ముంబయి : బ్రాండ్ నుంచి అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న, నేషనల్ ఎక్ఛేంజ్ కార్నివాల్ ఫోక్స్వ్యాగన్ ఆటోఫెస్ట్ పునరాగమనాన్ని ఫోక్స్వ్యాగన్ ఇండియా ప్రకటించింది. ఈ వార్షిక కార్యక్రమం దేశవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు వారి డ్రైవ్ను అప్గ్రేడ్ చేసుకునేందుకు, ఫోక్స్వ్యాగన్ ప్రీమియం ఇంజనీరింగ్ను ఆస్వాదించేందుకు, అసాధారణమైన అవకాశాన్ని అందించేలా రూపొందించారు. దేశవ్యాప్తంగా ఉన్న ఫోక్స్వ్యాగన్ డీలర్షిప్లలో పరిమిత కాలంతో పాటు కొనసాగుతున్న ఫోక్స్వ్యాగన్ ఆటోఫెస్ట్ ప్రత్యేకమైన ఎక్ఛేంజ్, ఆకర్షణీయమైన ఫైనాన్స్ ఆఫర్లు, లాయల్టీ రివార్డులు మరియు సమగ్ర సేవా ప్యాకేజీలను కలిపి అందిస్తుంది- ఇది త్వరలో వినియోగదారులుగా మారే కొనుగోలుదారులు వోక్స్వ్యాగన్ను ఇంటికి తీసుకువెళ్లేందుకు అనువైన సమయమని ఫోక్స్వ్యాగన్ ఇండియా బ్రాండ్ డైరెక్టర్ నితిన్ కోహ్లీ అన్నారు.


