Saturday, May 4, 2024
Saturday, May 4, 2024

టీటీడీలో శేషాద్రి లేని లోటు తీర్చలేనిది

మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి
తిరుమల ఆలయ ఓఎస్డీ డాలర్‌ శేషాద్రి మృతికి మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి సంతాపం వ్యక్తంచేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.శేషాద్రి తన తుది శ్వాస వరకు స్వామి వారి సేవలో తరించారని, టీటీడీలో ఆయన లేనిలోటు తీర్చలేనిదన్నారు.డాలర్‌ శేషాద్రి సోమవారం ఉదయం గుండెపోటుతో కన్నుమూశారు. కార్తీక దీపోత్సవంలో పాల్గొనేందుకు ఆయన విశాఖ వెళ్లారు. కాగా.. వేకువజామున గుండెపోటు రావడంతో.. ఆస్పత్రికి తరలించేలోపే తుదిశ్వాస విడిచారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img