Monday, May 6, 2024
Monday, May 6, 2024

ప్రధాని మోదీతో సీఎం వైఎస్‌ జగన్‌ భేటీ

ప్రధాని నరేంద్ర మోదీతో ఏపీ సీఎం జగన్‌ భేటీ అయ్యారు. కొత్త జిల్లాలు, రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించనున్నట్లు సమాచారం. పోలవరం సహా రాష్ట్రానికి సంబంధించిన పెండిరగ్‌ సమస్యలపై చర్చ జరిగే అవకాశమున్నట్టు తెలుస్తోంది. విభజన నేపథ్యంలో రాష్ట్రానికి రావాల్సిన రెవెన్యూ గ్యాప్‌ విడుదల అంశాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లే అవకాశముంది. ఇక ఏపీ ప్రత్యేక హోదా అంశ ప్రస్తావన మరోమారు తేవడంతో పాటు కీలక అంశాలను ప్రధాని భేటీలో సీఎం జగన్‌ ప్రస్తావనకు తీసుకురానున్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img