విశాలాంధ్ర ధర్మవరం;;పట్టణంలో రజిని ట్రస్టు రక్త బంధం ట్రస్ట్ ఆధ్వర్యంలో ధర్మవరం పట్టణానికి చెందిన కీర్తిశేషులు. కేత యశోద జ్ఞాపకార్థంగా కేత లోకేష్ 16వ వార్డు కౌన్సిలర్ సహకారంతో ధర్మవరం రైల్వే స్టేషన్ చుట్టుపక్కల నిరాశ యాత్రలకు అన్నదాన చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కేత లోకేష్ మాట్లాడుతూ అన్నదానం మహా గొప్పదనం ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషంగా ఉంది అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు కన్నా వెంకటేష్ మాట్లాడుతూ ఈ అన్నదాన కార్యక్రమానికి సహకరించిన దాత కెతా లోకేష్ వారి కుటుంబ సభ్యులు కు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రతి ఒక్కరు కూడా మన ఇంట్లో జరిగే ఫంక్షన్లకు కానీ వర్ధంతి కానీ మనకు ఉన్నదాంట్లో కొంతైనా పేదవారికి పంచడం చాలా సంతోషకరమని తెలియజేశారు అన్నదానానికి రక్తదానం కి చేయాలనుకున్నవాళ్లు 9391553146.9731135903 ఫోన్ నెంబర్ సంప్రదించాలని కన్నా వెంకటేష్ తెలియజేశారు ఈ కార్యక్రమంలోపోల శ్రీనివాసులు,ఉదయ్ కుమారు, జయ ప్రకాష్. జయ శంకర,. శంకర,తాతయ్య. తదితరులు పాల్గొన్నారు.
రజిని ట్రస్టు రక్త బంధం ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం : కెతా లోకేష్
RELATED ARTICLES