Friday, May 30, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయి31న కౌన్సిల్ సమావేశం..

31న కౌన్సిల్ సమావేశం..

ఇన్‌చార్జి మున్సిపల్ కమిషనర్ రాజేశ్వరి బాయి
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని మున్సిపల్ కౌన్సిల్ హాల్ లో ఈనెల 31 వ తేదీ శనివారం ఉదయం 11 గంటలకు కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు ఇన్‌చార్జి కమిషనర్ జి. రాజేశ్వరి బాయి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ అజెండాలోని అంశాలను చర్చించి, కౌన్సిలర్ల ద్వారా ఆమోదం పొందడం జరుగుతుందన్నారు. అదేవిధంగా పట్టణంలోని వారు సమస్యలపై కూడా సమావేశంలో చర్చించడం జరుగుతుందని తెలిపారు. కావున కౌన్సిలర్లు, వైస్ చైర్మన్లు సకాలంలో హాజరై విజయవంతం చేయాలని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు