- Advertisement -
విశాలాంధ్ర ధర్మవరం: ధర్మవరం ఎమ్మెల్యే, ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ఈనెల 15, 16 వ తేదీలలో రెండు రోజులు పాటు ధర్మవరం పట్టణంలో పర్యటించనున్నారు. కావున మంత్రి పర్యటన కార్యక్రమాలకు ఎన్డీఏ నాయకులు కార్యకర్తలు నియోజకవర్గ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు.


