విశాలాంధ్ర ధర్మవరం;; ఉపాధ్యాయుల బదిలీ కౌన్సిలింగ్ లు నిష్పక్షపాతంగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలని ఏపీ యుఎస్ జిల్లా గౌరవ సలహాదారుడు అన్నం అరవింద్ డీఈవో క్రిష్టప్పకు తెలిపారు. డీఈవో ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు వచ్చినప్పుడు గౌరవపూర్వకంగా కలవడం జరిగింది. అనంతరం సమస్యల గురించి ముఖ్యంగా ఈజీ టీచర్ల బదిలీ కౌన్సిలింగ్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని వారు కోరారు. బదిలీ సమస్యల విషయాలపై ఉపాధ్యాయులకు నివృత్తి చేయాలని కోరడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ బాలుర పాఠశాల హెడ్మాస్టర్ రామకృష్ణ, హిందీ టీచర్ వేణుగోపాల్, రమేష్, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయుల బదిలీ కౌన్సిలింగ్ నిష్పక్షపాతంగా జరగాలి : ఏపీ యుఎస్
RELATED ARTICLES