- Advertisement -
నేడు (గురువారం) 1950కి మించిన విమాన సర్వీసులను నిర్వహిస్తున్నట్టు ఇండిగో ప్రకటించింది.
ఈ ప్రయాణాల్లో దాదాపు 3 లక్షల మంది ప్రయాణికులు ఉన్నారని వెల్లడించింది.
తమ నెట్వర్క్ పునరుద్ధరణ వేగంగా కొనసాగుతోందని సంస్థ తెలిపింది.
ఁఇండిగో తన కార్యకలాపాలను మరింత అభివృద్ధి చేసుకుంటూ, ప్రతి రోజూ సేవల ప్రమాణాలను మెరుగుపరుస్తోంది. మా నెట్వర్క్లోని 138 గమ్యస్థానాలకు విమాన సర్వీసులు అందిస్తున్నాము. అంకితభావంతో ఉత్తమ పనితీరును కొనసాగిస్తున్నాముఁ అని ఇండిగో పేర్కొంది.


