విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని సిద్దయ్య గుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి చెందమూరు రాజగోపాల్ రెడ్డి ఆలయ నిర్మాణం నిమిత్తం తన వంతుగా చందా కింద రూ.50,001 లను ఆలయ అభివృద్ధి సంఘం అధ్యక్షురాలు సంకారపు జయశ్రీకి నగదును అందజేశారు. ఈ సందర్భంగా జయ శ్రీ మాట్లాడుతూ ఆలయ నిర్మాణం కు ఓ భక్తుడిగా నారాయణరెడ్డి ఇవ్వడం నిజంగా శుభసూచకమని, ఆలయ కమిటీ తరఫున వారు కృతజ్ఞతలను తెలియజేశారు.
ఆలయానికి విరాళం.. సంకారపు జయశ్రీ
RELATED ARTICLES