శుభ వార్త చెప్పిన ఇరాన్
ముంబై: ఎట్ట కేలకు హోర్మూజ్ లో భారత్ నౌకలకు అనుమతి లో భారత్ నౌకలకు అనుమతి లభించింది. భారత్ సహా తమ మిత్రులైన ఐదు దేశాల నౌకల కోసం హోర్మూజ్ లో భారత్ నౌకలకు అనుమతి జలసంధిని తెరుస్తున్నట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ప్రకటించారు. ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ జనరల్ కార్యాలయం ‘ఎక్స’ వేదికగా వెల్లడించింది. ‘మేము హోర్మూజ్ లో భారత్ నౌకలకు అనుమతి నుంచి ప్రయాణించేందుకు మిత్ర దేశాలకు అనుమతులు ఇస్తున్నాం. వీటిలో చైనా, రష్యా, భారత్, ఇరాక్, పాకిస్థాన్ ఉన్నాయి’ అని అరాగ్చీ ప్రకటించినట్లు పేర్కొంది. దీంతో హర్మూజ్ జలసంధికి ఇరువైపులా చిక్కుకుపోయిన భారత్ నౌకలు సరకులతో తమ గమ్యస్థానాలు చేరేందుకు మార్గం సుగమం అయింది. ఇప్పటికే ఐదు గ్యాస్ ట్యాంకర్లు హోర్మూజ్ లో భారత్ నౌకలకు అనుమతి వద్ద అనుమతుల కోసం ఎదురుచూస్తున్నట్లు ఇటీవల కథనాలు వచ్చాయి. ఇరాన్ నిర్ణయంతో వీటి ప్రయాణంపైనా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరిన్ని నౌకలు కూడా భారత్లోని గమ్యస్థానాలకు చేరవచ్చు. ఇరాన్కు వ్యతిరేకంగా జరుగుతున్న దౌర్జన్యాలకు మద్దతు ఇవ్వమని తేల్చిచెప్పిన దేశాల నౌకలు మాత్రమే హోర్మూజ్ లో భారత్ నౌకలకు అనుమతి లో ప్రయాణించవచ్చని ఇప్పటికే ఇరాన్ వెల్లడించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా…హోర్మూజ్ లో భారత్ నౌకలకు అనుమతి లో ప్రయాణించే నౌకలపై టోల్ విధించే అంశంపై చట్టం చేసేందుకు ఇరాన్ పార్లమెంట్ పనిచేస్తోందని ‘బ్లూమ్బెర్గ’ ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ టోల్ విధించినందుకు బదులుగా ఆయా నౌకలకు ఇరాన్ భద్రత కల్పిస్తూ హోర్మూజ్ ను దాటించనున్నట్లు తెలిపింది.


