Wednesday, January 22, 2025
Homeఆంధ్రప్రదేశ్అంబటి రాంబాబుపై కేసు నమోదు

అంబటి రాంబాబుపై కేసు నమోదు

వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదయింది. పట్టాభిపురం పోలీస్ స్టేషన్ లో అంబటితో పాటు పలువురు వైసీపీ నేతలపై కేసు నమోదు చేశారు. తాము చేసిన ఫిర్యాదులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ పట్టాభిపురం పీఎస్ వద్ద అంబటి, ఇతర నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ క్రమంలో తమ విధులకు ఆటంకం కలిగించారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు