Tuesday, March 19, 2024
Tuesday, March 19, 2024
HomeFeatured

Featured

రామ్‌దేవ్‌బాబాకు సుప్రీంకోర్టు సమన్లు

యోగా గురువు రామ్‌దేవ్‌ బాబాకి సుప్రీంకోర్టు మంగళవారం మరోసారి సమన్లు జారీ చేసింది. ఆయనను కోర్టు ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. పతంజలి మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఆచార్య బాలకృష్ణకు కూడా కోర్టు సమన్లు జారీ...

ప్రపంచంలోనే కాలుష్య రాజధాని..ఢిల్లీ…

వాయు కాలుష్యం ఎక్కువగా ఉన్న దేశాలలో భారత్ మూడో స్థానం ప్రపంచంలోనే అత్యంత కాలుష్య రాజధానులలో దేశ రాజధాని ఢిల్లీ మొదటి స్థానంలో నిలిచింది. గడిచిన ఐదేళ్లలో నాలుగోసారి కాలుష్యంలో టాప్ లో నిలిచింది....

తెలంగాణ గ‌వ‌ర్న‌ర్‌గా సీపీ రాధ‌కృష్ణ‌న్‌

తెలంగాణ‌కు కొత్త గ‌వ‌ర్న‌ర్‌ను నియ‌మించారు. ఝార్ఖండ్ గ‌వ‌ర్న‌ర్‌గా కొన‌సాగుతున్న సీపీ రాధ‌కృష్ణ‌న్‌కు తెలంగాణ గ‌ర్న‌వ‌ర్‌గా అద‌న‌పు బాధ్య‌త‌లు అప్ప‌గించారు. అయితే తెలంగాణ‌తో పాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్‌గాను నియ‌మితుల‌య్యారు. కాగా, త‌మిళ‌సై రాజీనామాను...

సుప్రీంకోర్టులో రిట్‌ పిటిషన్‌ను వెనక్కి తీసుకున్న కవిత

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ కస్టడీలో ఉన్న కవితను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు తనకు ఈడీ సమన్లు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో వేసిన రిట్ పిటిషన్...

ఎన్నికల బాండ్ల కేసులో ఎస్‌బిఐని నిలదీసిన సుప్రీంకోర్టు

ఎలక్టోరల్‌ బాండ్స్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఎందుకు సమర్పించలేదని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బిఐ)ను సుప్రీంకోర్టు నిలదీసింది. ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలకు అందజేసిన విరాళాలపై ఎస్‌బిఐ అందించిన అసంపూర్ణ...

ఈడీ విచారణకు కేజ్రీవాల్ డుమ్మా

ఢిల్లీ జల్‌బోర్డులో అక్రమాలకు సంబంధించి నమోదైన మనీలాండరింగ్ కేసులో ఈడీ విచారణకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోమారు డుమ్మాకొట్టారు. ఈ కేసులో సోమవారం తమ ఎదుట హాజరై స్టేట్‌మెంట్ ఇవ్వాలంటూ...

సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో పిటిష‌న్ వేశారు. సర్వోన్నత న్యాయస్థానంలో విచారణ జరుగుతుండగానే తనను అరెస్టు చేశారని, దర్యాప్తు సంస్థ కోర్టుకు ధిక్కరణకు పాల్పడిందని ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు....

తెలంగాణ గవర్నర్ తమిళిసై రాజీనామా..

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి సైతం ఆమె రాజీనామా చేశారు. పార్లమెంట్...

33 మంది వాలంటీర్లను తొలగించిన ఏపీ ప్రభుత్వం

చిత్తూరు జిల్లాలో వాలంటీర్లపై వేటుచిత్తూరు జిల్లాలో ఏకంగా 33 మంది వాలంటీర్లపై అధికారులు వేటు వేయడం చర్చనీయాంశంగా మారింది. వేటుకు గురైన వాలంటీర్లలో చిత్తూరు కార్పొరేషన్ లో 18 మంది, పలమనేరు మున్సిపాలిటీలో...

ఏపీ, తెలంగాణలో మే 13న పోలింగ్.. జూన్ 4న కౌంటింగ్

దేశంలో ఎన్నికల సంబరానికి తెరలేచింది. దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేస్తోంది. ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో కేంద్ర ఎన్నికల సంఘం శనివారం...
spot_img

తాజా వార్తలు

- Advertisement -spot_img