యోగా గురువు రామ్దేవ్ బాబాకి సుప్రీంకోర్టు మంగళవారం మరోసారి సమన్లు జారీ చేసింది. ఆయనను కోర్టు ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. పతంజలి మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణకు కూడా కోర్టు సమన్లు జారీ...
వాయు కాలుష్యం ఎక్కువగా ఉన్న దేశాలలో భారత్ మూడో స్థానం
ప్రపంచంలోనే అత్యంత కాలుష్య రాజధానులలో దేశ రాజధాని ఢిల్లీ మొదటి స్థానంలో నిలిచింది. గడిచిన ఐదేళ్లలో నాలుగోసారి కాలుష్యంలో టాప్ లో నిలిచింది....
తెలంగాణకు కొత్త గవర్నర్ను నియమించారు. ఝార్ఖండ్ గవర్నర్గా కొనసాగుతున్న సీపీ రాధకృష్ణన్కు తెలంగాణ గర్నవర్గా అదనపు బాధ్యతలు అప్పగించారు. అయితే తెలంగాణతో పాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గాను నియమితులయ్యారు. కాగా, తమిళసై రాజీనామాను...
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ కస్టడీలో ఉన్న కవితను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు తనకు ఈడీ సమన్లు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో వేసిన రిట్ పిటిషన్...
ఎలక్టోరల్ బాండ్స్కు సంబంధించిన పూర్తి వివరాలను ఎందుకు సమర్పించలేదని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ)ను సుప్రీంకోర్టు నిలదీసింది. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలకు అందజేసిన విరాళాలపై ఎస్బిఐ అందించిన అసంపూర్ణ...
ఢిల్లీ జల్బోర్డులో అక్రమాలకు సంబంధించి నమోదైన మనీలాండరింగ్ కేసులో ఈడీ విచారణకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోమారు డుమ్మాకొట్టారు. ఈ కేసులో సోమవారం తమ ఎదుట హాజరై స్టేట్మెంట్ ఇవ్వాలంటూ...
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి సైతం ఆమె రాజీనామా చేశారు. పార్లమెంట్...
చిత్తూరు జిల్లాలో వాలంటీర్లపై వేటుచిత్తూరు జిల్లాలో ఏకంగా 33 మంది వాలంటీర్లపై అధికారులు వేటు వేయడం చర్చనీయాంశంగా మారింది. వేటుకు గురైన వాలంటీర్లలో చిత్తూరు కార్పొరేషన్ లో 18 మంది, పలమనేరు మున్సిపాలిటీలో...
దేశంలో ఎన్నికల సంబరానికి తెరలేచింది. దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తోంది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో కేంద్ర ఎన్నికల సంఘం శనివారం...