నేడు జరగాల్సిన రేవంత్ రెడ్డి మంత్రి వర్గ సమావేశం వాయిదా పడింది. ఈ సమావేశానికి ఎన్నికల సంఘం అనుమతి నిరాకరిచండంతో సమావేశాన్ని వాయిదా వేశారు. వాస్తవానికి ఈ కేబినేట్ లో మొత్తం ఆరు...
ఈ నెల 22 నాటికి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనంమే 24 నాటికి వాయుగుండం..ఏపీ, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలుబంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల...
అధ్యక్షుడు చింగ్ తే బాధ్యతలు చేపట్టడానికి కొన్ని రోజుల ముందు ఘటనతైవాన్ పార్లమెంట్ శుక్రవారం రణరంగాన్ని తలపించింది. ఎంపీల పరస్పర ముష్టిఘాతాలు, తన్నులు, దాడులతో యుద్ధ వాతావరణం నెలకొంది. సంస్కరణల విషయంలో జరిగిన...
కిర్గిస్థాన్ రాజధాని బిషెక్లో విదేశీ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం అక్కడ ఉంటున్న మనోళ్లను అప్రమత్తం చేసింది. ప్రస్తుతం అక్కడి ఆందోళనకర పరిస్థితి దృష్ట్యా భారత విద్యార్థులు...
ఏపీలో ఎన్నికల వేళ జరిగిన హింసకు సంబంధించిన ప్రతి ఘటనపై ప్రత్యేక కేసు నమోదు చేయాలని, సిట్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఆదేశించిన సంగతి తెలిసిందే....
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు గురించి మాట్లాడొద్దంటూ ఏపీసీసీ చీఫ్ షర్మిలను కడప కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఎన్నికల ప్రచారంలో వివేకా...
ఇప్పటికే పలు జిల్లాల్లో ఉద్రిక్తతలుఏపీలో ఈసారి ప్రత్యేక పరిస్థితులు నెలకొన్నాయి. పోలింగ్ ముగిసిన తర్వాత కూడా హింసాత్మక ఘటనలు కొనసాగాయి. ఏపీలో ఎన్నికల కోడ్ వచ్చాక మునుపెన్నడూ లేనంతగా పెద్ద సంఖ్యలో పోలీసులు,...
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణను నాంపల్లి సీబీఐ కోర్టు వాయిదా వేసింది. శుక్రవారం ఉదయం కోర్టు విచారణ చేపట్టగా.. నిందితులుగా ఉన్న ఎంపీ వైఎస్ అవినాశ్...
ఎండలతో సతమతం అయిన తెలుగు రాష్ట్రాల ప్రజలకు వరణుడు కాస్త ఉపశమనం కలిగిస్తున్నాడు. ఒక్కసారిగా కురుస్తు్న్న భారీ వర్షాలతో కాస్త చల్లబడుతున్నారు. అయితే, వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాలకు మరో అలర్ట్...