Thursday, May 9, 2024
Thursday, May 9, 2024
HomeFeatured

Featured

ఆంధ్రాలో హంగ్‌ తప్పదు

సీపీఐ కార్యదర్శి నారాయణ విశాలాంధ్ర` విజయవాడ: ఆంధ్ర ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి సొంత మెజార్టీ రాదని, హంగ్‌ వచ్చే అవకాశం ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ అన్నారు. రాబోయే...

బీజేపీ ఓటమి ఖాయం

. అందుకే మోదీ స్వరం మారింది. బీజేపీతో పొత్తు టీడీపీకి నష్టం. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విశాలాంధ్ర`తాడేపల్లి: దేశంలో బీజేపీ ఓటమి ఖాయమైంది కనుకే ప్రధాని నరేంద్ర మోదీ…అదానీ, అంబానీలను తిట్టడం...

మిగిలింది మూడేరోజులు

. పోటాపోటీగా పార్టీల ప్రచారం. వ్యూహ ప్రతివ్యూహాల్లో నిమగ్నం. పరస్పర దాడులకు వెరవని వైనం విశాలాంధ్రబ్యూరో - అమరావతి : రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి ఇంకా మూడు రోజులే సమయం మిగిలుండగా… రాజకీయ...

వైసీపీ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్‌

కాంగ్రెస్‌కు ఓటేస్తే దేశ విభజన తథ్యంఎన్డీఏ సభలో ప్రధాని మోదీ వ్యాఖ్యలు విశాలాంధ్రకలికిరి/గుర్రంకొండ: రాయలసీమ అనేక మంది ముఖ్యమంత్రులను ఇచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా...

ఏబీవీపై సస్పెన్షన్‌ ఎత్తివేత

వెంటనే పోస్టింగ్‌, జీతభత్యాలు ఇవ్వాలని క్యాట్‌ ఆదేశం విశాలాంధ్ర బ్యూరో` అమరావతి:ఏపీ మాజీ ఇంటిలిజెన్స్‌ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ను కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్‌ (క్యాట్‌) బుధవారం ఎత్తివేసింది. రెండోసారి ఆయన సస్పెన్షన్‌ చట్టవిరుద్ధమని...

ఇది మా రాష్ట్ర ప్రజల మన్ కి బాత్ మోదీజీ..మీరు వినాలి…

పది పాయింట్లతో ప్రధానిపై చార్జిషీట్ విడుదల చేసిన ఏపీసీసీ ప్రెసిడెంట్ షర్మిల పదేళ్ల పాలనలో దేశంలోని అన్నివర్గాల వారినీ మోదీ మోసం చేశారంటూ ఏపీసీసీ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల మండిపడ్డారు. మతం పేరుతో...

చివ‌రి ద‌శ ఎన్నిక‌ల‌కు నోటిఫికేషన్‌..నేటి నుంచి నామినేష‌న్ లు స్వీక‌ర‌ణ

దేశంలో సార్వత్రిక ఎన్నికల కోలాహ‌లం నెలకొంది. ఏడు దశల్లో భాగంగా ఇప్పటికే మూడు ఫేజ్‌ల పోలింగ్ కంప్లీట్ కాగా.. మరో నాలుగు దశల ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ క్రమంలోనే ఏడో దశ...

ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూ కార్నర్ నోటీసు జారీ..

మహిళలు, యువతులపై లైంగిక దౌర్జన్యాలు, అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న హసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ‌పై బ్లూ కార్నర్‌ నోటీసు జారీ అయ్యింది. ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్‌) అభ్యర్థనతో బ్లూకార్నర్ నోటీసును సెంట్రల్...

ప్రపంచవ్యాప్తంగా ఆస్ట్రాజెనెకా కరోనా టీకా ఉపసంహరణ!

తాను రూపొందించిన కరోనా టీకాను ప్రపంచవ్యాప్తంగా ఉపసంహరించుకుంటున్నట్టు బ్రిటన్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా తాజాగా వెల్లడించింది. వాణిజ్యపరమైన కారణాల రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తాజాగా ప్రకటించింది. టీకాతో రక్తం గడ్డకడుతున్నట్టు వస్తున్న...

ఓట‌మి భ‌యంతో అవినాశ్‌రెడ్డి ఊరు దాటేందుకు రెడీ అయ్యారు: వైఎస్ ష‌ర్మిల

వైసీపీ ఎంపీ అవినాశ్‌రెడ్డిపై ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. క‌డ‌ప‌లో నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఓట‌మి భ‌యంతో అవినాశ్‌రెడ్డి ఊరు దాటేందుకు రెడీ...
spot_img

తాజా వార్తలు

- Advertisement -spot_img