బీఆర్ఎస్ చచ్చిన పాము… బీజేపీ అబద్ధాల పుట్ట అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గుజరాత్కు ప్రధాని మోదీ లక్షల కోట్లు తరలిస్తున్నారని… అక్కడి వారే మనుషులా, తెలంగాణ వాళ్లు కాదా?...
తెలంగాణ పోలీసులు రోహిత్ వేముల ఎస్సీ కాదని.. ఫేక్ సర్టిఫికేట్ కారణంతోనే ఆత్మహత్య చేసుకొని ఉంటాడని ఈ కేసును క్లోజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయమై రోహిత్ వేముల తల్లి రాధిక...
తనను ఈ నెల 7న ప్రత్యక్షంగా కోర్టులో హాజరుపరచాలని, వీడియో కాన్ఫరెన్స్ వద్దని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కోర్టును కోరారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కవిత అరెస్టై తీహార్ జైల్లో ఉన్నారు....
లోక్ సభ ఎన్నికల కోసం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ స్పెషల్ మేనిఫెస్టోను శుక్రవారం హైదరాబాద్ లో విడుదల చేసింది. ఐదు న్యాయాలు, తెలంగాణకు ప్రత్యేక హామీలు అనే పేరుతో దీన్ని టీ కాంగ్రెస్...
రోజు రోజుకీ భానుడు భగభగ మండుతున్నాడు. తెలుగు రాష్ట్రాలు నిప్పులకొలిమిని తలపిస్తున్నాయి. ఎన్నడూ లేనంతగా రికార్డ్ స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదౌతున్నాయి. ఇప్పటికే 46 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు మరో 4 రోజుల్లో...
తెలంగాణలోని వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. దీంతో నామినేషన్లు కూడా ప్రారంభమయ్యాయి. ఈ నెల 9 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ మేరకు కేంద్ర...
తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లపై తీర్పును కోర్టు వాయిదా వేసింది. కవిత బెయిల్ పిటిషన్లపై ఇప్పటికే వాదనలు పూర్తికాగా.. గురువారం (నేడు) తీర్పు వెలువరించనున్నట్లు కోర్టు గత...
తెలంగాణ మాజీ సీఎం, గులాబీ అధినేత కేసీఆర్పై సీఎం ఎనుమల రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. ఉస్మానియా యూనివర్సిటీలో నీటి కొరత అంటూ కె. చంద్రశేఖర్ రావు తప్పుడు ప్రచారాలు...
జూన్ 3 నుంచి పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు.. మే 16 లోగా ఫీజు చెల్లించాలి..
రాష్ట్రంలో పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో 91.31 శాత్తం ఉత్తీర్ణత సాధించారు. గతేడాది...
తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్లో విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేశారు. మార్చి 18 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు జరిగిన పదో తరగతి పరీక్షలకు మొత్తం...