Monday, January 20, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిధర్మవరం యువ కవికి ఘన సత్కారం

ధర్మవరం యువ కవికి ఘన సత్కారం

విశాలాంధ్ర ధర్మవరం:; అనంతపురం ఎస్ ఎస్ బి ఎన్ కళాశాల ఆడిటోరియంలో ఆదివారం రాయలసీమ సాంస్కృతిక వేదిక, వేమన అధ్యయన అభివృద్ధి కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన రాయలసీమ మహాకవి సమ్మేళనంలో శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం యువ కవి రచయిత బీరే వేణుగోపాల్ “ప్రజా కవి వేమనపై” వినిపించిన కవిత అందరినీ అలరించింది. ఈ సందర్భంగా నిర్వాహకులు వేణుగోపాల్ ని అభినందించి ఘనంగా సత్కరించారు. గ్రహీత బీరే వేణుగోపాల్ మాట్లాడుతూ ఇటువంటి అవకాశము తో పాటు నన్ను సత్కరించడం నాకెంతో సంతోషాన్ని ఇచ్చిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కవులు అప్పిరెడ్డి, హరినాథ్ రెడ్డి, మల్లెల నరసింహం, జెన్నే ఆనంద్, శాంతి నారాయణ వివిధ జిల్లాల నుండి సాహితీవేత్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు