Homeజిల్లాలుశ్రీ సత్యసాయివినికిడి సమస్య ఉన్నవారికి ఉచిత మెగా వైద్య శిబిరం…

వినికిడి సమస్య ఉన్నవారికి ఉచిత మెగా వైద్య శిబిరం…

- Advertisement -

ఎన్డీఏ కార్యాలయ మంత్రి ఇన్చార్జ్ హరీష్ బాబు
విశాలాంధ్ర ధర్మవరం : ధర్మవరం నియోజకవర్గ ప్రజల కొరకు ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ చొరవతో వినికిడి సమస్య ఉన్నవారికి ఈనెల 25వ తేదీన పోతుకుంట రోడ్డు నూతన ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ సంస్కృత్తి సేవ సమితి, దీన్ దయాల్ శ్రవణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
వినికిడి సమస్య లేని ధర్మవరం నియోజకవర్గం ః కొరకు ఏర్పాటు చేశామని తెలిపారు.
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయించడం జరిగిందన్నారు.నూతన ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచిత వినికిడి పరీక్షలు, వినికిడి చికిత్సలు మిషన్లు కొరకు నమోదు కార్యక్రమం ఏర్పాటు చేశారు. కావున ధర్మవరం నియోజకవర్గ ప్రజలు ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు
మరిన్ని వివరాలకోసం ధర్మవరం నియోజకవర్గం ప్రజల దగ్గరలో ఉన్న ఏఎన్ఎంలు లేదా ఆశా వర్కర్స్ ని సంప్రదించాలని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు