విశాలాంధ్ర – దేవరపల్లి : దేవరపల్లి మండలంలో గల తుఫాను నిర్వాసితులకు శుక్రవారం సాయంత్రం బియ్యం నిత్యవసర వస్తువులను దేవరపల్లి సొసైటీ అధ్యక్షుడు ఉప్పులూరి రామారావు తాసిల్దార్ ఎం శ్రీనివాసులు అందజేశారు దేవరపల్లి మండలంలో 65 మంది తుఫాను నిర్వాసితులు ఉన్నారు . వీరిలో దేవరపల్లి, 5 బంధపురం 44 ఎర్నగూడెం 3 యాదవుల5 కి మొత్తం 59 మందికి నిత్యవసర వస్తువులు బియ్యం అందజేశారు ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై డ్యూటీ సత్యనారాయణ ఆర్ ఐ కుమార్ వీఆర్వో లక్ష్మి స్థానిక నాయకులు యాగంటి వెంకటరత్నం సొసైటీ డైరెక్టర్ కవల సీతారత్న సూర్యకుమారి స్థానిక తెలుగుదేశం నాయకులు కొండపల్లి దొరయ్య పెన్నమనే నవీన్ చౌదరి తదితరులు పాల్గొన్నారు
తుఫాను నిర్వాసితులకు ఉప్పులూరి చేయూత
- Advertisement -
RELATED ARTICLES


