Thursday, January 15, 2026
Homeజిల్లాలునెల్లూరుకొలతలు ప్రకారమే వేతనాలు ఏపీఓ దయాసాగర్

కొలతలు ప్రకారమే వేతనాలు ఏపీఓ దయాసాగర్

- Advertisement -

విశాలాంధ్ర- వలేటివారిపాలెం : కొలతల ప్రకారమే వేతనాలుఉంటాయని ఏపీఓ దయాసాగర్ అన్నారు. శనివారం మండలంలోని కళ వల్ల గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించారు.మస్టర్లను తనిఖీ చేసి చదివి వినిపించారు. ఈ సందర్బంగా వేసవికాలంలో కూలీలకు అందుతున్న వసతులను పరిశీలించారు. జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ పనులు కల్పించాలని పీల్డ్ అసిస్టెంట్ మోదేపల్లి శ్రీనివాసులు ని ఆదేశించారు. ఈకార్యక్రమంలో పీల్డ్ అసిస్టెంట్ మోదేపల్లి శ్రీనివాసులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు